రాజకీయ విశ్లేషణ
: రోడ్డు లేక, కర్రకు కట్టి మృతదేహాన్ని 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు
విజయనగరం జిల్లాలో రోడ్డు సౌకర్యం లేక గిరిజనుల అవస్థలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజనుడు రాజారావు మరణం మృతదేహాన్ని కర్రకు కట్టి 7 కిలోమీటర్లు నడిచిన గిరిజనులు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ...
10 ఏండ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలి విడత పోలింగ్ రేపు
జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగే మొదటి అసెంబ్లీ ఎన్నికలు 7 జిల్లాల్లో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జమ్మూ కాశ్మీర్లో 10 ...
బెంగాల్ సర్కార్ డాక్టర్ల డిమాండ్లకు తలొగ్గింది
బెంగాల్ ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. 5 డిమాండ్లలో 3కు అంగీకారం. కోల్ కతా సీపీతో సహా ఇద్దరు అధికారులను తొలగించారు. డాక్టర్లు విధులకు తిరిగి చేరాలని సర్కార్ విజ్ఞప్తి. పశ్చిమ ...
హైడ్రా వెనుక రాజకీయం లేదని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కులో అమరవీరులకు నివాళి. హైడ్రా రాజకీయం కాదని, చెరువుల రక్షణ కోసం తీసుకొచ్చామని స్పష్టం. తెలంగాణలో భవిష్యత్తు బాధ్యతాయుత పాలన అందిస్తామని హామీ. ...
బీసీ కోటా పెంపు కసరత్తు మళ్లీ మొదటికి..!!
కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లపై ముందు జరిపిన అధ్యయనాలు అటకెక్కినట్లు. బీసీ రిజర్వేషన్లపై మరొక కొత్త అధ్యయనం ప్రారంభం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కసరత్తు మళ్లీ మొదటికొచ్చింది. ...
తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం: బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ పాలభిషేకాలు కేటీఆర్ ప్రజలను పాలభిషేకాలకు పిలుపు రేవంత్ రెడ్డి పై కేటీఆర్ విమర్శ ...
: పాలజ్ గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే పూజలు
పాలజ్ గణనాథుని ఆలయంలో పవార్ రామారావు పటేల్, అనిల్ జాదవ్ పూజలు ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది అనిల్ జాదవ్ను పటేల్ తన నివాసంలో ఆహ్వానించారు పాలజ్ గణనాథుని ఆలయంలో ఎమ్మెల్యే ...
స్థానిక ఎన్నికలు మూడు నెలల్లో, బీసీ కులగణన పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ కులగణన పూర్తిచేయాలని నిర్ణయం రాహుల్ గాంధీని 2029లో ప్రధానిగా చూడాలన్న అభిలాష తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లో జరగనున్నట్లు సీఎం రేవంత్ ...
ఒకే దేశం, ఒకే ఎన్నికలు: జమిలి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యిందా?
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై మరోసారి చర్చ రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ నివేదికను రాష్ట్రపతికి సమర్పణ 32 రాజకీయ పార్టీలు మద్దతు, 80% ప్రజలు అనుకూలంగా ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదన ...