రాజకీయ విశ్లేషణ

కొండా సురేఖ, సినీ రంగం, పొన్నం ప్రభాకర్

కొండా సురేఖ వ్యాఖ్యల వెనుక డ్రామా: సినిమా రంగం ఆగ్రహానికి ప్రభుత్వం సమాధానం

మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ, సినీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంలో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘బీసీ మహిళా ...

FY2024-25లో భారతదేశ సంపన్న రాష్ట్రాల GSDP

దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే

FY2024-25లో GSDP, GDP ఆధారంగా మహారాష్ట్ర అత్యంత సంపన్న రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 8వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచాయి. ...

Alt Name: పేదలకు భూముల పంపిణీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

: పేదలకు డిసెంబర్ నాటికి ప్రభుత్వ భూములు పంచాలని నిర్ణయం

డిసెంబర్ నాటికి అర్హులైన పేదలకు భూముల పంపిణీ నల్గొండ జిల్లా నెల్లికల్ లో పైలెట్ ప్రాజెక్టు పరిశీలన భూమి భయాన్ని తొలగించనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్హులైన పేదలకు డిసెంబర్ నాటికి ప్రభుత్వ ...

జి. వెంకటస్వామి జయంతి వేడుకలు

ఘనంగా జి. వెంకటస్వామి జయంతి వేడుకలు

కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జ్యోతి ప్రజ్వలన దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ...

Alt Name: రాహుల్ గాంధీ కొండా సురేఖపై సీరియస్

: రాహుల్ గాంధీ సీరియస్: కొండా సురేఖపై వివరణ కోరిన రాహుల్

సమంతపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్ కొండా సురేఖకు రాహుల్ గాంధీ వివరణ కోరిన విషయం రాహుల్ గాంధీకి అర్ధరాత్రి లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ   ఢిల్లీ నుండి ...

Transportation Department Revenue Hyderabad Ranga Reddy

రవాణాశాఖకు హైదరాబాద్, రంగారెడ్డి నుండి అధిక ఆదాయం

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి రవాణా శాఖకు రూ.2092 కోట్ల ఆదాయం మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాల నుంచి రూ.1436 కోట్ల ఆదాయం   ఉమ్మడి హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల ...

హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

పోలింగ్ ప్రారంభం: హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. అభ్యర్థుల సంఖ్య: రాష్ట్రంలోని 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ సమయం: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ...

రుణమాఫీ ప్రకటన

మరో 20 లక్షల మందికి త్వరలో రుణమాఫీ

రైతులకు రుణమాఫీకి ప్రాధాన్యం 25 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ సీఎం రేవంత్ రెడ్డి కృషి సన్న ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం ఇన్సెంటివ్   తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ...

: పంచాయతీ ఓటర్ల తుది జాబితా

పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల

రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. 12,867 గ్రామ పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 82,04,518, మహిళలు 85,28,573, ఇతరులు 493 మంది. అత్యధికంగా నల్గొండలో ...

ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ

ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ జన్ సురాజ్ ప్రకటింపు

హైదరాబాద్: అక్టోబర్ 02 ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, గాంధీ జయంతి సందర్భంగా బిహార్ రాష్ట్రంలో పట్నాలో జన్ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా, తన పార్టీకి తాను నాయకత్వం ...