రాజకీయ విశ్లేషణ
కాంగ్రెస్ పార్టీకి BRS నాయకుల ఫిర్యాదులు
BRS నాయకులు KTRపై కాంగ్రెస్ పార్టీ ఫేక్ పోస్టులపై ఫిర్యాదు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వార్. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హెచ్చరిక. BRS ...
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్పై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆందోళన
అమరావతి రాజధానిగా ఎంపికపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు. రాష్ట్ర పాలనా అవినీతి, పెత్తందారి ఆధిపత్యంపై అర్పిసి అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శలు. పవన్ కళ్యాణ్పై మత పరమైన రాజకీయ ఆరోపణలు. ...
గ్రామాల్లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
ముధోల్ మండలంలోని గ్రామాల్లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. కో-ఆర్డినేటర్ సుష్మా రెడ్డి, సావ్లి రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్నారు. మండలంలో ...
బీసీ మంత్రం జపిస్తున్న బిఆర్ఎస్: కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు పెద్ద స్కెచ్
బీసీల మద్దతు రాజకీయాలలో కీలకమైనది గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీసీల బాసట బిఆర్ఎస్, బీసీ సమస్యలపై దృష్టి పెట్టింది రిజర్వేషన్ హామీని అమలు చేయాలన్న డిమాండ్ బిఆర్ఎస్ పార్టీ బీసీ ...
హరియాణా, జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్కు ఆధిక్యం
హరియాణాలో కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు, బీజేపీకి నిరాశ జమ్మూ-కశ్మీర్లో త్రిశంకు పరిస్థితి, ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి పైచేయి హరియాణాలో 61.19% పోలింగ్, 8న ఓట్ల లెక్కింపు హరియాణా, జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ...
కొండా సురేఖ వ్యాఖ్యల వెనుక డ్రామా: సినిమా రంగం ఆగ్రహానికి ప్రభుత్వం సమాధానం
మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ, సినీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంలో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘బీసీ మహిళా ...
దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే
FY2024-25లో GSDP, GDP ఆధారంగా మహారాష్ట్ర అత్యంత సంపన్న రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 8వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచాయి. ...
: పేదలకు డిసెంబర్ నాటికి ప్రభుత్వ భూములు పంచాలని నిర్ణయం
డిసెంబర్ నాటికి అర్హులైన పేదలకు భూముల పంపిణీ నల్గొండ జిల్లా నెల్లికల్ లో పైలెట్ ప్రాజెక్టు పరిశీలన భూమి భయాన్ని తొలగించనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్హులైన పేదలకు డిసెంబర్ నాటికి ప్రభుత్వ ...
ఘనంగా జి. వెంకటస్వామి జయంతి వేడుకలు
కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జ్యోతి ప్రజ్వలన దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ...