రాజకీయ విశ్లేషణ
తిరుపతిలో మద్యం నిషేధం – కొన్నిఅంశాలలో మద్యం షాపులకు బంద్
తిరుపతి, అక్టోబర్ 16 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో పలు కీలక ప్రాంతాల్లో మద్యం షాపుల ఏర్పాటుపై నిషేధం విధించింది. భక్తులు తిరుమలకు వెళ్ళే ప్రధాన మార్గాల్లో మద్యం లభ్యత లేకుండా ఈ నిర్ణయం ...
తెలంగాణ భవన్లో హరీష్ రావు చిట్ చాట్ – రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు
హైదరాబాద్: అక్టోబర్ 16 మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని విమర్శిస్తూ, ముఖ్యంగా బతుకమ్మ చీరలు, రైతు ...
అట్టహాసంగా నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారం
నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం. సోమా భూమా రెడ్డి చైర్మన్గా, ఈటెల శ్రీనివాస్ వైస్ చైర్మన్గా నియమితులు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ హాజరయ్యారు. ...
బీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ విమర్శలు
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ KCR గురించి చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రంలో ఉన్న గురుకులాల పరిణామం, మౌలిక వసతుల ఖర్చులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ...
కేటీఆర్ పై విమర్శలు గుప్పించిన రాష్ట్ర మంత్రి సీతక్క
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీతక్క ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కేటీఆర్ హయాంలో రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసినారని ఆరోపణ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ ...
పెంబి మండలంలో 3 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలంలో 3 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు. పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో సమావేశం. రాంనగర్, బూరుగుపల్లి, వాస్పల్లి ...
పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు
జిల్లాలో పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. జిన్నింగ్ మిల్లులు, పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలనే ఆదేశాలు. సిసిఐ ద్వారా పత్తికి కనీస ...
గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎలుగంటి మధుసూదన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
ఎలుగంటి మధుసూదన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు మధుసూదన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, డిజిటల్ లైబ్రరీలపై దృష్టి ...
గాంధీ భవనంలో సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నేతృత్వంలో సమావేశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేక్షణ ముధోల్ మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణ రావు పటేల్ పాల్గొన్నారు హైదరాబాద్లో గాంధీ భవనంలో ...
నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ను సన్మానం
నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్త ఛైర్మన్గా సోము భురెడ్డి నియామకం వైస్ చైర్మన్గా ఈటెల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం బాణవత్ గోవింద్ నాయక్ షాలువతో సన్మానం నిర్మల్ వ్యవసాయ మార్కెట్ ...