రాజకీయ విశ్లేషణ
బాసర్ ట్రిపుల్ ఐటీ నూతన ఇంచార్జి వీసీగా ఏ గోవర్ధన్ బాధ్యతలు స్వీకరణ
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర్: అక్టోబర్ 17, 2024 బాసర్ ట్రిపుల్ ఐటీకి కొత్త ఇంచార్జి వైస్ చాన్స్లర్గా సీనియర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదులోని ట్రిపుల్ ఐటీ ...
జోడేఘాట్కు తరలిన ఆదివాసీ సమాజం, గొండ వీరుడు కొమురం భీమ్ స్ఫూర్తిని స్మరించుకుంటూ…
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట్: అక్టోబర్ 17, 2024 గోండు వీరుడు కొమురం భీమ్ జాతి హక్కుల కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ, తలమల గ్రామస్తులు మరియు ఆదివాసీ నాయకులు ...
పేదింటి ఆడపిల్లలకు వరం… కల్యాణ లక్ష్మి పథకం
ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్: అక్టోబర్ 17, 2024 పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సాకారం చేస్తున్నాయని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ...
ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్: అక్టోబర్ 17, 2024 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు ముదిరాజ్ సంఘం – వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ...
ఎంబిబిఎస్ లో సీటు సాధించిన దావ్నే సమైక్య
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: అక్టోబర్ 17, 2024 నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన దావ్నే గంగాధర్ కూతురు సమైక్య, NEET పరీక్షలో 22000 ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీటు దక్కించుకున్నారు. ...
బామ్ని టు తురాటి రోడ్కు 3 కోట్ల నిధులు – ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
బామ్ని టు తురాటి రోడ్ కు 3 కోట్ల నిధులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నర్సాపూర్ : అక్టోబర్ 17 నిర్మల్ జిల్లా నర్సాపూర్ ...
ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా చేయాలని ఆదేశాలు
M4News తేదీ: అక్టోబర్ 17, 2024 ప్రాంతం: నిర్మల్ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశించారు. కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా ...
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పై అరెస్టు వారెంట్
M4News తేదీ: అక్టోబర్ 17, 2024 ప్రాంతం: హైదరాబాద్ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) షేక్ హసీనా పై అరెస్ట్ వారెంట్ జారీ. మరో 45 మంది అవామీ లీగ్ ...
నాణ్యత ప్రమాణాలు పాటించండి, దళారులను నమ్మి మోసపోకండి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు వెల్లడి
జిల్లా కలెక్టర్ నాణ్యత ప్రమాణాలను పాటించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అబ్దుల్లాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కేంద్ర నిర్వాహకులకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు. లోకేశ్వరం: అక్టోబర్ ...
: గ్రేటర్ ఎన్నికల్లో జనసేన దూరమా…? ఎన్డియే వ్యూహం ఏంటీ…?
తెలంగాణలో బీజేపి విజయం కీలకం. గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను చీల్చాలని బీజేపి వ్యూహం. జనసేన ఎన్నికల్లో దూరం కావాలని ప్రచారం. హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో జనసేన దూరమయ్యే ఆలోచనతో బీజేపి మరియు ...