రాజకీయ విశ్లేషణ
రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్: మారనున్న రిజర్వేషన్ టికెట్ బుకింగ్ రూల్స్
భారతీయ రైల్వే రిజర్వేషన్ టికెట్ బుకింగ్ విధానంలో మార్పులు. ప్రస్తుతం 120 రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం, నవంబర్ 1నుంచి 60 రోజులకు తగ్గింపు. ఈ మార్పులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ...
: ఏపీ సచివాలయంలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు
నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేశారు. ఆమ్రపాలి, డోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్ గురువారం రిపోర్టు చేశారు. తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు సృజన, హరికిరణ్, శివశంకర్ బుధవారం ...
పిడుగు పాటుకు గొర్రెలు మృతి.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా,: అక్టోబర్ 17 సారంగాపూర్ : మండలంలోని రాంసింగ్ తండాలో పిడుగు పాటుకు 70 గొర్రెలు మృతి చెందాయి. చౌహాన్ వినేష్ అనే వ్యక్తి ...
కోడి పిల్లల పెంపకంలో మేలుకొలు పాటించి అధిక ఆదాయం గడించండి
బోథ్ ఎంపీడీవో ధర్మా జీవన్ రెడ్డి కోడి పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు పౌల్ట్రీ కోడి పిల్లలను పంపిణీ చేసి అధిక ఆదాయం పొందాలంటూ సూచించారు. కోడి పిల్లల పెంపకంపై వ్యాధుల ...
ఎల్ ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా చేయాలని అధికారులు ఆదేశాలు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎల్ ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. నిర్మల్ జిల్లా ...
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
నిర్మల్ జిల్లా భైంసాలో వ్యక్తి ఆత్మహత్య. గంగయ్య (40) మద్యానికి బానిస కావడం వల్ల గొడవలు. పురుగుల మందు తాగిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడం, కానీ అప్పటికే మృతి. నిర్మల్ జిల్లా ...
కాంగ్రెస్ దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ఎమ్4 న్యూస్ (రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) అక్టోబర్ 17, 2024 ఫిర్యాదు: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ...
ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన దుండుగులు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) లోకేశ్వరం: అక్టోబర్ 17, 2024 చోరీ సంఘటన: లోకేశ్వరం మండలంలో గంభీరం రోడ్డులోని హావర్గ గ్రామానికి చెందిన తుంగినోళ్ల గంగాధర్ కుటుంబానికి చెందిన ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఘటన ...
ఘనంగా కొమురం భీమ్ 84వ వర్దంతి
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ఇచ్చోడ: అక్టోబర్ 17, 2024 ఆదిలాబాద్ జిల్లా: ఆదివాసీ హక్కుల కోసం, స్వతంత్ర పాలన కోసం, నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన ఆదివాసీ యోధుడు కొమురం ...
పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరగతిన పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్: అక్టోబర్ 17, 2024 జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష్, పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ ...