రాజకీయ విశ్లేషణ
రామాయణ మహాకావ్య రచయిత మహర్షి వాల్మీకి గారి జయంతి శుభాకాంక్షలు
కొల్లాపూర్ నియోజకవర్గం: పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ...
నేడు నాంపల్లి కోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: అక్టోబర్ 18 తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని న్యాయ ...
కేటీఆర్ నాంపల్లి కోర్టుకు వెళ్లటం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. ఆయన మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు ...
2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు..!!
2027 ఫిబ్రవరిలో భారతదేశం మొత్తం ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయబడింది. రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ (ఆర్టికల్ ...
నల్లపాడు పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
జగన్ అభిమాని అని చెప్పుకుంటూ టీడీపీపై గతంలో విమర్శలు చేసిన బోరుగడ్డ అనిల్ అరెస్ట్. నల్లపాడు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పలు కేసుల్లో ఆరోపణలు ఉన్న అనిల్ను రహస్యంగా విచారిస్తున్న ...
తిరుమల బ్రేకింగ్ న్యూస్: వైసీపీ నాయకుల అరాచకాలపై ఫిర్యాదు – కఠిన చర్యలకు జిల్లా ఎస్పీ భరోసా
తిరుమలలో వైసీపీ నాయకుల అక్రమ వసూలుపై టాక్సీ కార్మికుడు మురళీకృష్ణ నాయుడు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారికి ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టిక్కర్ల పేరుతో భారీ ...
దుర్భర దారిద్య్రంలో 110 కోట్ల మంది
యుద్ధాలు, దాడులు, ఘర్షణలలో చిక్కుకున్న దేశాల్లో సగం మంది భారత్లో అత్యధికంగా పేదరికం శాంతి ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యం : ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది ...
పకడ్బందీగా గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణ
M4News తేదీ: అక్టోబర్ 17, 2024 ప్రాంతం: హైదరాబాద్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుండి 27 వరకు హాల్ టికెట్లు 85% అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్నారు అత్యంత కచ్చితత్వంతో ...
నల్గొండ: పీడీఎస్ రైస్ దందా గుట్టు రట్టు చేసిన పోలీసులు
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న ముఠా. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్. రూ. 18 లక్షల విలువగల పీడీఎస్ రైస్ స్వాధీనం. : నల్గొండలో ...