రాజకీయ విశ్లేషణ
ఛత్తీస్గఢ్లో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి
మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలడంతో జవాన్ రాజేష్ మరణం. బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన జవాన్గా గుర్తింపు. జవాన్ మృతితో పాపిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు ...
హుజురాబాద్ నియోజకవర్గంలో BRS పార్టీ నిరసనలు
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు ఎకరానికి 15 వేల రుసుము అందించడానికి సంబంధించిన ఆరోపణలు. BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నిరసనల ...
మహారాష్ట్ర ఎన్నికల ప్రచార వ్యూహంపై ఏ.ఐ.సి.సి. పరిశీలకుల భేటి
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార వ్యూహంపై కాంగ్రెస్ నేతల సమీక్ష. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సహాయంతో సమావేశం. నవంబర్ లో జరిగే శాసనసభ ఎన్నికల కోసం వ్యూహాలు రూపొందించడం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార వ్యూహంపై ...
Delhi Pollution: Toxic Foam Coats Yamuna River as Pollution Levels Rise
Thick layer of toxic foam seen floating on the Yamuna River. Caused by a mixture of sewage and industrial waste. High levels of ammonia ...
ముత్యాలమ్మ టెంపుల్ ఘటనపై పోలీసుల ప్రకటన
3,000 మంది ర్యాలీకి అనుమతి లేకుండా ముత్యాలమ్మ టెంపుల్ వద్దకు చేరుకోవడం. పక్కనే ఉన్న ప్రార్థన మందిరంపై దాడి ప్రయత్నం, రాళ్లు, బాటిల్స్తో దాడి. 15 మంది పోలీసులతో పాటు చాలా మంది ...
జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం: హరీశ్రావు విమర్శలు
జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు అన్యాయం జరుగుతోందని హరీశ్రావు ఆరోపణ. టీజీపీఎస్సీ నియామకాలపై ప్రశ్నించారు, యూపీఎస్సీ విధానాలు అమలు చేయలేదని విమర్శ. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను వెంటనే ...
హిందూ దేవాలయాలు ధ్వంసం చేసిన వారికి కఠినంగా శిక్షించాలని – హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు వినతి పత్రం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: అక్టోబర్ 19 హైదరాబాదులోని ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహం ధ్వంసం చేసిన దుండగులకు కఠినంగా శిక్షించాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు శనివారం భైంసా పట్టణంలో ఆర్డీఓ, ...
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద పోలీసుల లాఠీ చార్జ్
M4 న్యూస్ (ప్రతినిధి) సికింద్రాబాద్ : అక్టోబర్ 19 సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద శుక్రవారం ఉదయం భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పోలీసులు, బహిరంగ సంఘటనల నివారణ కోసం అర్థరాత్రి ...
కుమ్రం భీం ఆశయ సాధన కోసం కృషి చేద్దాం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ఉట్నూర్: అక్టోబర్ 19 కుమ్రం భీం హక్కుల సాధనకై చేసిన పోరాటం స్ఫూర్తి దాయకమని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శనివారం తాటిగూడ గ్రామంలో కుమ్రం ...
బాసర అమ్మవారిని దర్శించుకున్న ఇంచార్జీ ఆర్జీవికేటి నూతన విసి
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర: అక్టోబర్ 19 పవిత్ర పుణ్యక్షేత్రం, చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ క్షేత్రంలో శనివారం రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర ...