రాజకీయ విశ్లేషణ
: ఎన్ హెచ్ ఆర్ సి కరీంనగర్ జిల్లా సమావేశం ఘన విజయం
ఎన్ హెచ్ ఆర్ సి కరీంనగర్ జిల్లా స్థాయి సమావేశం గ్రాండ్ సక్సెస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య కీలకోపన్యాసం కరీంనగర్ జిల్లా కమిటీని నూతనంగా నియమించారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ...
సీఎం రేవంత్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ బాణవత్ గోవింద్ నాయక్
కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు అసత్య ఆరోపణల పై డిమాండ్ నిరుద్యోగుల భవిష్యత్తు పేపర్ లీకుల కారణంగా దెబ్బతింది ఖానాపూర్: అక్టోబర్ 21: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ ...
మానవత దృక్పథంతో గొర్రెలు విరాళం.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా,: అక్టోబర్ 21 సారంగాపూర్: మండలంలోని రామ్ సింగ్ తండాలో గురువారం పిడుగుపడి 70 గొర్రెలు మృతిచెందాయి విషయం తెలుసుకున్న చుట్టుపక్క గ్రామలకు ...
రైతన్నలకు అండగా బిఆర్ఎస్ పార్టీ
రైతులకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలులో విఫలమైన ప్రభుత్వం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, సియం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం బిఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని కొండమల్లేపల్లి ...
జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది
జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం నిలకడగా ఉంది ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు వరద నీరు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు నుంచి 81,980 ...
రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు ధ్వజం
ముత్యాలమ్మ దేవాలయ విగ్రహం ధ్వంసం ఘటనపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు సమగ్ర విచారణ కోరుతూ డీజీపీకి విజ్ఞప్తి : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలోని ...
నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన గుర్ల గ్రామంలో డయేరియా బాధితులను పరామర్శిస్తారు. నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలో ...
నేడు సుప్రీంకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై విచారణ.. తీర్పుపై ఉత్కంఠ
Supreme Court: సుప్రీంకోర్టులో నేడు తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై విచారణ జరగనుంది. అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో అభ్యర్థులు, రిజర్వేషన్ల అమలులో తెలంగాణ ప్రభుత్వం ...
కులగణనపై పబ్లిక్ అవగాహన కల్పించండి: బీసీ కమిషన్ సూచన
కులగణనపై బీసీ కమిషన్ కు మేధావుల సూచన సర్వేలో అడిగే ప్రశ్నలపై పబ్లిక్ అవగాహన సృష్టించాలని ప్రొఫెసర్లు, నేతలు అభిప్రాయాలు బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు కులగణన డేటా ప్రాముఖ్యత హైదరాబాద్లో జరిగిన ...
జగదంబ అమ్మవారిని దర్శించుకున్న బిజెపి నాయకులు
బిజెపి నాయకులు జగదంబ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంతు సేవాలాల్, సంతు శ్రీ రామారావు మహారాజు సమాధిని సందర్శించారు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన బాబులాల్ ...