రాజకీయ విశ్లేషణ
ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ కు మరోసారి నోటీసులు
ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ మాల్ కు నోటీసులు జారీ అప్పు తిరిగి చెల్లించకపోతే భూములను స్వాధీనం చేసుకోవాలని హెచ్చరిక గతంలో కూడా ఆర్టీసీ మరియు విద్యుత్ బిల్లులకు సంబంధించిన నోటీసులు ఆర్మూర్ ...
ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ పై దుర్మార్గ రాజకీయ ఆరోపణలు తప్పవు అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను బదనాం చేయడానికి కుట్ర గత పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి మూడు నెలల్లోనే ...
భారీ వర్షంలో కొనసాగుతున్న మంత్రి సీతక్క పర్యటన
22 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వర్షాన్ని లెక్క చేయకుండా పర్యటన కొనసాగించిన మంత్రి సీతక్క. అటవీ ప్రాంతాలలో కంటైనర్ పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటు. ములుగు నియోజకవర్గంలో మంత్రి ...
: ములుగు జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దుతా: మంత్రి సీతక్క
ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్న సంకల్పం. మేడారం అభివృద్ధి, ఇందిరమ్మ ఇల్లు, ఫారెస్ట్ క్లియరెన్స్కు ...
: కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన మంత్రి సీతక్క
ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క. 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత. నిరుపేదులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచన. : ములుగు ...
ఎస్సీల వర్గీకరణను విరమించుకోవాలని గవ్వల శ్రీకాంత్ డిమాండ్
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ ఎస్సీ వర్గీకరణ చర్యలు దళిత, గిరిజన బహుజనులను విడదీయడమేనని వ్యాఖ్య రాంపూర్ గ్రామ కమిటీలో కొత్త నేతల ఎన్నిక ...
ఎన్నికల ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే చర్యలు తీసుకోవాలని ఆదేశం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశాలు నవంబర్ 6లోపు అర్హులైన వ్యక్తులు నమోదు చేసుకోవాలి స్వీప్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ...
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) తానుర్ : అక్టోబర్ 21 నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని సింగన్గావ్ గ్రామంలో ఇటీవలే మొదటి ఎంపీపీగా పనిచేసిన ...
అయోధ్య ఎంపి అవధేష్ ప్రసాద్: యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
యుపిలో యోగి ప్రభుత్వం ఆటవిక పాలన బుల్డోజర్ వినియోగంపై సమాజ్వాది ఎంపి అవధేష్ ప్రసాద్ విమర్శలు మైనారిటీల ఆస్తుల ధ్వంసంపై ఆగ్రహం అయోధ్య సమాజ్వాది పార్టీ ఎంపి అవధేష్ ప్రసాద్ యుపి ...
నందిగాం లో వైభవంగా పోచమ్మ తల్లీ మూర్తీ ప్రతిష్టాపన
నందిగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్టాపన మహోత్సవం. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హోమం, పూజా కార్యక్రమాలతో మహాప్రసాద వితరణ. తానూర్ మండలం ...