రాజకీయ విశ్లేషణ
మహిళా కాంగ్రెస్ సభ్యత్వంలో అగ్రస్థానం సాధించిన అల్లూరి కృష్ణవేణి గారికి అభినందనలు
మహిళా కాంగ్రెస్ సభ్యత్వం నమోదు లో అల్లూరి కృష్ణవేణి గారికి మొదటి స్థానం. ఎస్ టి సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ఆమెను అభినందించారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ...
జనరల్ ఆసుపత్రి పై నిర్లక్ష్యానికి విమర్శలు
బీఎస్పీ జిల్లా ఇంచార్జీ జగన్ మోహన్, నిర్మల్ జనరల్ ఆసుపత్రిలో ప్రమాద ఘటనపై విచారణ డిమాండ్. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా అనే అంశంపై పూర్తి విచారణ కోరారు. ప్రభుత్వ ...
అధిష్టానం అండదండలు ఆనంద్ రావ్ పటేల్ కే
మాజీ ఎమ్మెల్యే ల అభిప్రాయం పక్కన పెట్టి అసలు కార్యకర్త కు అందలం ఇక ముధోల్ లో ఆనంద్ రావ్ రాజకీయం ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ ...
విద్యార్థులు ఆయుధాలు, పోలీసు చట్టాల గురించి తెలుసుకోవాలి
విద్యార్థులకు పోలీసు చట్టాలు, ఆయుధాలు, సీసీ కెమెరాల ఉపయోగం ఓపెన్ హౌస్ కార్యక్రమం పోలీస్ అమరవీరుల సంస్మరణ నిర్మల్ డిఎస్పీ గంగా రెడ్డి విద్యార్థులకు పోలీసు చట్టాలు, ఆయుధాలు, సీసీ కెమెరాల ఉపయోగం ...
భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆనందరావు పటేల్
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 23 బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆనంద్ రావ్ పటేల్ ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ ...
సీఎం, మంత్రి పై మాట్లాడే నైతిక హక్కు లేదు
కాంగ్రెస్ నాయకులు గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే గాదరి గూఢాలపై ప్రజలు సరిగా స్పందించవచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఆరోపణలు చేస్తున్న ...
ఇసుక బకాసురులకు పోలీసుల అండ
ఇసుక అక్రమ రవాణాదారులపై పోలీసు శాఖలో చర్చ 11 పోలీసు అధికారులపై ఆరోపణలు డీజీపీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలి ఇసుక అక్రమ రవాణా ప్రోత్సహిస్తున్న పోలీసు అధికారుల పై ఆరోపణలు ...
నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఎన్.సి.ఐ.బి) అసిస్టెంట్ డైరెక్టర్గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ కుడేల్లి నియామకం
డాక్టర్ ప్రవీణ్ కుమార్ కుడేల్లి నియామకం నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఎన్.సి.ఐ.బి)లో కీలక బాధ్యత నేరాల, అవినీతి నియంత్రణలో ప్రమాణాలు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ ...
స్వచ్ఛందంగా తానూర్ బంద్
హిందూ సంస్కృతిపై దుర్మార్గపు చర్యలకు నిరసనగా స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. వ్యాపారాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్కు మద్దతు ఇచ్చాయి. తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తానూర్ మండల కేంద్రంలో బుధవారం స్వచ్ఛందంగా ...
గీత కార్పొరేషన్కు పాలకవర్గాన్ని నియమించి రూ. 5,000 కోట్ల నిధులు కేటాయించాలి
M4 న్యూస్, ఆదిలాబాద్, అక్టోబర్ 23 ఆదిలాబాద్ జిల్లాలో గౌడజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షులు అక్కల గారి శ్రీనివాస్ గౌడ్ ...