రాజకీయ విశ్లేషణ
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు. గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన పరిశీలనకు పై స్థాయి అధికారుల క్షేత్రస్థాయి సందర్శనలు. పీఎం విశ్వకర్మ పథకం దరఖాస్తులపై కూడా త్వరితగతిన చర్యలు. ...
రైల్వే పనులపై మంత్రులతో కేంద్రమంత్రి భేటీ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ఎంపీలతో సమావేశమయ్యారు. రైల్వే పనుల ఆధునీకరణపై చర్చ. రైల్వే ఆస్పత్రి సౌకర్యాలు మరియు లైన్ల విస్తరణపై చర్చ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలోని ఎంపీలతో ...
31న దీపావళి పండుగ జరుపుకోవచ్చు
దీపావళి పండుగ అమావాస్య రోజు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అమావాస్య అక్టోబర్ 31న మ.3.52 గంటలకు ప్రారంభమవుతుంది. లక్ష్మీ పూజ ముహూర్తం 31న సా.5.36 నుంచి 6.16 వరకు. ఈ సంవత్సరం దీపావళి ...
ఇందిరమ్మ కమిటీల జీవో చెల్లదు: బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్
R&B శాఖ జారీ చేసిన GO 33 చెల్లదని పేర్కొంటూ హై కోర్ట్ లో పిటీషన్ దాఖలు. Telangana పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకంగా GO జారీపై ఆరోపణలు. కోర్టు విచారణ తేదీ 28కి ...
శ్రీశైలం వెళ్లే భక్తులకు గమనిక
కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం. కార్తీక శని, ఆది, సోమ, పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు. ఈ రోజుల్లో స్వామివారి అలంకార దర్శనానికే ...
ఏపీలో నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీ
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబరు మొదటి వారంలో విడుదల. 16,347 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతోంది. ఎంపికైన వారికి శిక్షణ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నాయి. ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను ...
నేరేడ్మెట్ డివిజన్లో సి ఐ టియు ఆరోగ్య క్యాంప్
నేరేడ్మెట్ డివిజన్, ఆర్కే పురం-హరిజం బస్తీలో బి ఓ సి ఆరోగ్య క్యాంప్ నిర్వహించడం జరిగింది. సి ఐ టియు మల్కాజ్గిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు ఈ సమాచారం తెలిపారు. లేబర్ ...
నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ పర్యటన
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అక్టోబర్ 24న సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. గవర్నర్కు జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ ...
వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు
హైదరాబాద్: అక్టోబర్ 24 వీఆర్వో వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మళ్లీ వారిని విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డీ, మీడియా ప్రతినిధులతో ...
అంతర్జాతీయ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్
హైదరాబాద్: అక్టోబర్ 24 భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచం విస్మరించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించారు. దూరంగా ఉన్న అమెరికా అయినా, అతి ...