రాజకీయ విశ్లేషణ
మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు సన్మానం
తానూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. మౌలా భైంసా మార్కెట్ కమిటీ సభ్యులుగా నియమితులైన అంబాదాస్ పవార్కు సన్మానం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలాధ్యక్షుడు హున్గూందే పూండ్లిక్ తదితరులు పాల్గొన్నారు. ...
రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి – జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల
నిర్మల్ పట్టణంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. 120 యూనిట్ల రక్తం సేకరణకు పాలుపంచుకున్నారు. జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ప్రాణదాతగా రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం సామాజిక ...
: మాతృత్వ మరణాలు తగ్గించేందుకు చర్యలు – జిల్లా కలెక్టర్ ఆదేశాలు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాతృత్వ మరణాల నియంత్రణపై పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి హైరిస్క్ గర్భిణుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. గర్భిణీ మహిళలకు ...
దళితులపై ఇంత వివక్ష ఎందుకు
అధిష్టానాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లో పని చేయని వారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులా! మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పై నారాయణరావు పటేల్ వర్గీయుల మండిపాటు ఎమ్4 న్యూస్ ...
బిజెపి మహాధర్నా లో పాల్గొన్న మహిళ మోర్చా నాయకురాలు
ఎమ్4 న్యూస్ ( ప్రతినిది ) భైంసా : అక్టోబర్ 25 మూసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా లో బిజెపి సభ్యత్వ నమోదు ...
హైడ్రా పేరుతో పేదలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 25 హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేస్తున్నారని, పేదల ఉసురు కాంగ్రెస్ ...
వన్యప్రాణులను హాని తలపెట్టద్దు -ఎఫ్ ఆర్ ఓ వేణుగోపాల్ .
వన్యప్రాణులను హాని తలపెట్టద్దు -ఎఫ్ ఆర్ ఓ వేణుగోపాల్ . ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ : అక్టోబర్ 25 నిర్మల్ జిల్లా, సారంగాపూర్: వన్యప్రాణులకు ఎలాంటి హానీ తలపెట్టద్దని ...
బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు
దీపావళి పండుగ సందర్భంగా బంగారం ధరలు తగ్గడం గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ₹550 తగ్గింది, 24 ...
పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయ విశేషాలు
గుంటూరు జిల్లా పెదకాకానిలో వెలసిన అతి పురాతన చారిత్రక దేవాలయం భక్తుల కోరిన కోర్కెలను తీర్చే స్వామివారి మహిమ ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకృష్ణదేవరాయల అనుమతి కొత్త దంపతులకు సంతాన యోగం కలిగించే పవిత్ర ...
భారత ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం రాష్ట్రపతి ఆమోదం తెలిపింది నవంబర్ 11, 2024న ప్రమాణస్వీకారం భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ...