రాజకీయ విశ్లేషణ

బాపూ ఘాట్‌లో గాంధీజీ విగ్రహం

గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్: CM రేవంత్

బాపూ ఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగా బాపూ ఘాట్‌లో గాంధీ విగ్రహం ఏర్పాటు HYDలో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ ...

: కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన

కాంగ్రెస్ లో అసలు ఎం జరుగుతుంది

జెండా మోసిన వారికి పంగ నామాలేనా!. పని చేసిన వారికీ పదవులు దక్కవా ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 26 కష్ట కాలం లో ఉన్నవారికి ఇదేనా ...

Manchu Vishnu Kedarnath Visit with Kannappa Movie Team

కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న హీరో మంచు విష్ణు

కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం దర్శించిన ‘కన్నప్ప’ చిత్ర యూనిట్ మంచు విష్ణు హీరోగా, డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమైన చిత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించనున్న చిత్రబృందం ‘కన్నప్ప’ చిత్రం యూనిట్ హీరో మంచు విష్ణు సహా ...

ముధోల్-తానూర్ ట్రస్మా ఎన్నికల సందర్భంలో కక్షిగా ఉన్న సభ్యులు

ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నిక

ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నికలు రవీంద్ర ఉన్నత పాఠశాలలో నిర్వహించబడ్డాయి. అధ్యక్షుడిగా అసంవార్ సాయినాథ్, జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నిక. మాధ్యమం: నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ చంద్రగౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ...

: తానూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రొసీడింగ్ అందజేస్తున్న దృశ్యం

కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రోసీడింగ్ కాపీలు అందజేత

ఎల్వత్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 2 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీ అందజేత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో ప్రముఖుల సాక్ష్యం. తానుర్, అక్టోబర్ 25: ...

: ఉపాధ్యాయులకు ఘన సన్మానం

తానూర్ మండలంలోని నందిగాం గ్రామంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయుడు ప్రశాంత్, బదిలీపై ఉన్న ఉపాధ్యాయుడు మారుతి. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాజి ...

మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంబాదాస్ పవార్ సన్మానం

మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు సన్మానం

తానూర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. మౌలా భైంసా మార్కెట్ కమిటీ సభ్యులుగా నియమితులైన అంబాదాస్ పవార్‌కు సన్మానం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలాధ్యక్షుడు హున్గూందే పూండ్లిక్ తదితరులు పాల్గొన్నారు.   ...

మెగా రక్త దాన శిబిరంలో డాక్టర్ జానకి షర్మిల మరియు రక్త దాతలు

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి – జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల

నిర్మల్ పట్టణంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. 120 యూనిట్ల రక్తం సేకరణకు పాలుపంచుకున్నారు. జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ప్రాణదాతగా రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం సామాజిక ...

: మాతృత్వ మరణాలు తగ్గించేందుకు చర్యలు – జిల్లా కలెక్టర్ ఆదేశాలు

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాతృత్వ మరణాల నియంత్రణపై పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి హైరిస్క్ గర్భిణుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. గర్భిణీ మహిళలకు ...

#దళితహక్కులు #కాంగ్రెస్ #నిర్మల్

దళితులపై ఇంత వివక్ష ఎందుకు

అధిష్టానాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లో పని చేయని వారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులా! మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పై నారాయణరావు పటేల్ వర్గీయుల మండిపాటు ఎమ్4 న్యూస్ ...