రాజకీయ విశ్లేషణ
తిరుపతిలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు
తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్. రాజ్ పార్క్ హోటల్, లీలామహల్ సమీప హోటళ్లలో తనిఖీలు. పోలీసులు అప్రమత్తంగా చర్యలు, ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్, ...
ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోని
క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక. ఝార్ఖండ్లో నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. స్వీప్ కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ధోని సహకారం. : ...
దిగంబర్ మాశెట్టి వార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే..
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 26 మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ మృతి పట్ల ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సంతాపం వ్యక్తం చేసారు. ...
పార్టీ కష్టకాలం అండగా నిలిచిన ఏం. ఏ లతీఫ్
పార్టీ కష్టకాలం అండగా నిలిచిన ఏం. ఏ లతీఫ్ కీలక పోస్టులు దక్కని గుర్తింపు అధిష్టానం పార్టీకి కట్టుబడి చేసిన వారికి పదవీని ఇవ్వాలని డిమాండ్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) ...
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్: CM రేవంత్
బాపూ ఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగా బాపూ ఘాట్లో గాంధీ విగ్రహం ఏర్పాటు HYDలో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ ...
కాంగ్రెస్ లో అసలు ఎం జరుగుతుంది
జెండా మోసిన వారికి పంగ నామాలేనా!. పని చేసిన వారికీ పదవులు దక్కవా ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 26 కష్ట కాలం లో ఉన్నవారికి ఇదేనా ...
కేదార్నాథ్ను దర్శించుకున్న హీరో మంచు విష్ణు
కేదార్నాథ్ పుణ్యక్షేత్రం దర్శించిన ‘కన్నప్ప’ చిత్ర యూనిట్ మంచు విష్ణు హీరోగా, డిసెంబర్లో విడుదలకు సిద్ధమైన చిత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించనున్న చిత్రబృందం ‘కన్నప్ప’ చిత్రం యూనిట్ హీరో మంచు విష్ణు సహా ...
ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నిక
ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నికలు రవీంద్ర ఉన్నత పాఠశాలలో నిర్వహించబడ్డాయి. అధ్యక్షుడిగా అసంవార్ సాయినాథ్, జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నిక. మాధ్యమం: నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ చంద్రగౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ...
కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రోసీడింగ్ కాపీలు అందజేత
ఎల్వత్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 2 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీ అందజేత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో ప్రముఖుల సాక్ష్యం. తానుర్, అక్టోబర్ 25: ...
: ఉపాధ్యాయులకు ఘన సన్మానం
తానూర్ మండలంలోని నందిగాం గ్రామంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయుడు ప్రశాంత్, బదిలీపై ఉన్న ఉపాధ్యాయుడు మారుతి. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాజి ...