రాజకీయాలు
_జూబ్లీహిల్స్ బై పోల్కు ఇవాళే (అక్టోబర్ 13) నోటిఫికేషన్.. అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ.._*
*_జూబ్లీహిల్స్ బై పోల్కు ఇవాళే (అక్టోబర్ 13) నోటిఫికేషన్.. అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ.._* _హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బై ఎలక్షన్ కోసం ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ ...
14న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ రాక
14న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ రాక మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 12 డిసిసి నూతన అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియలో భాగంగా కార్యకర్తల అభిప్రాయ సేకరణకు ...
డీసీసీ పోటీలో న్యాయవాది నవీన్ రెడ్డి.
డీసీసీ పోటీలో న్యాయవాది నవీన్ రెడ్డి. మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి అక్టోబర్ 12 నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామం కెఎన్ఆర్ ట్రస్టు అధినేత (బీసీ) మున్నూరు కాపు ...
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి సీనియర్ నేత: పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్ష పదవికి ఆహ్వానం ...
కాంగ్రెస్ పార్టీలో చేరిన పురాణిపెట్ మాజీ సర్పంచ్
కాంగ్రెస్ పార్టీలో చేరిన పురాణిపెట్ మాజీ సర్పంచ్ బాల్కొండ నియోజకవర్గం: పురానిపెట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తోట శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో ...
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై చర్చ – రాత్రికే ప్రకటన అవకాశం న్యూఢిల్లీ, అక్టోబర్ 12 (మనోరంజని తెలుగు టైమ్స్): బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ...
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు రాజన్న ఆలయం మూసివేతపై ఆగ్రహం – “పంచలు కట్టి తలుపులు తెరుస్తాం” హెచ్చరిక మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – అక్టోబర్ 09 బీజేపీ జాతీయ కార్యదర్శి ...
నిందితులను కఠినంగా శిక్షించాలి. బిజెపి మండల అధ్యక్షుడు శంకర్.*
*నిందితులను కఠినంగా శిక్షించాలి. బిజెపి మండల అధ్యక్షుడు శంకర్.* _మంచిర్యాల మనోరంజని ప్రతినిధి._ వేమనపల్లి బిజెపి మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని భీమారం బిజెపి మండల ...
*మంత్రి పొంగులేటిపై ఖర్గేకు ఫిర్యాదు చేసిన కొండా మురళి*
*మంత్రి పొంగులేటిపై ఖర్గేకు ఫిర్యాదు చేసిన కొండా మురళి* *మేడారం పనులను సొంత కంపెనీకి ఇప్పించుకుంటున్నారని విమర్శ..!!* సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మీనాక్షి నటరాజన్లకు ఫిర్యాదు* *అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన ...
“50% రిజర్వేషన్లకు మించి వెళితే కోర్టులు అడ్డుకుంటాయి”
“50% రిజర్వేషన్లకు మించి వెళితే కోర్టులు అడ్డుకుంటాయి” – సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మనోరంజని తెలుగు టైమ్స్ హైదరాబాద్, అక్టోబర్ 11: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్లు ...