రాజకీయాలు
బీఆర్ఎస్ పార్టీకి గడ్డం శ్రీనివాస్ యాదవ్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్, గడ్డం శ్రీనివాస్ యాదవ్ రాజీనామా హైదరాబాదు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయిన శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్కు రాజీనామా లేఖ పంపించిన యాదవ్ ఏ పార్టీలో ...
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు – ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం
తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేల అనర్హతపై నేడు తీర్పు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్లపై గత నెలలో వాదనలు వినబడినాయ్ తీర్పు వెలువడడం వలన రాష్ట్రంలో ఉత్కంఠ తెలంగాణ ...
మణిపూర్లో హింస: ఐదుగురు మృతి
కుకీ, మెయ్తెయి తెగల మధ్య తీవ్ర ఘర్షణ నంగ్చప్పీ గ్రామంలో ఒకరి హత్య, హింస చెలరేగింది రాకెట్ దాడులతో మరణాలు, నిరసనలు మణిపూర్లో కుకీ, మెయ్తెయి తెగల మధ్య హింస తిరిగి చెలరేగింది. ...
: హైడ్రా అవసరం లేదు, మేమే కూల్చేస్తాం: మురళీమోహన్
మురళీమోహన్ స్పందన హైడ్రా నోటీసులపై బఫర్ జోన్ లో 3 అడుగుల రేకుల షెడ్ అంశం హైడ్రా చర్యలు: జయభేరి నిర్మాణ సంస్థకు నోటీసులు సినీ నటుడు మురళీమోహన్ హైడ్రా అధికారుల నోటీసులపై ...
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
మ్మ మహేష్ కుమార్ గౌడ్ ను శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ కూడెల్లి. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహేష్ గౌడ్ ముఖ్యపాత్ర. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి ...
నేడు ఖమ్మంలో పర్యటించనున్న బీజేపీ నేతలు: కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించనున్నారు. 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో పరిస్థితులను పరిశీలించనున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పునరావాస ...
ఉత్తరప్రదేశ్ లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడం: ఐదుగురు మృతి, 24 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ లో లక్నోలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన. ఐదుగురు మృతిచెందారు, 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న ...
స్థానిక సంస్థల ఎన్నికలు: బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వేడెక్కుతున్నాయి. బీసీ కమిషన్ కొత్త చైర్మన్ నిరంజన్ ఆసక్తికర వ్యాఖ్యలు. కులగణనకు బీసీ సంఘాల సహకారం అవసరం అని పేర్కొన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ...
: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : మంత్రి సీతక్క
గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో చిన్న సమస్యలను ప్రాముఖ్యతగా చూపడం ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రవర్తనపై సీతక్క ఆగ్రహం విద్యార్థులకు మంచి సేవలు అందించేందుకు టీచర్లు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలి నిర్లక్ష్యం ఉంటే ...
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, పవన్
సీఎం చంద్రబాబు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు గణపతిని రాష్ట్రానికి శాంతి కోరడం తెలుగు ప్రజలకు వినాయక చవితి సందర్భంగా ఏపీ ...