రాజకీయాలు
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజకీయ, సామాజిక అంశాల్లో కీలక పాత్ర పోషించిన ఏచూరి. : సీపీఎం ప్రధాన కార్యదర్శి ...
ప్రజా పోరాట యోధుడిని దేశం కోల్పోయింది: సీపీఎం నేత సీతారాం ఏచూరి మృతి
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిగ్భ్రాంతి యూపీఏ తొలి ప్రభుత్వ ఏర్పాటులో ఏచూరి సేవలను కొనియాడిన శంకర్ సీపీఎం పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ...
కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలి: హరీశ్ రావు
కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణ ఈ ఘటనకు ప్రజాస్వామ్యం, ప్రజాపాలనపై ప్రశ్నలు కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు, ప్రభుత్వంపై ఆరోపణ : ఎమ్మెల్యే కౌశిక్ ...
సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి కన్నుమూత
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత 72 ఏళ్ల వయస్సులో ఢిల్లీని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సమయంలో మృతి కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం : సిపిఎం జాతీయ ...
అరికె పూడి గాంధీ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు
పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కసిగా స్పందించిన అరికె పూడి గాంధీ బాత్రూమ్ లలో డీలింగ్ చేస్తున్న వ్యక్తుల మాటలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విరోధం పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ...
కేసీఆర్ రేవంత్ రెడ్డితో పోరుకు సిద్ధం: కీలక సమావేశం సెప్టెంబరు 18న
eadline Points: కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మౌనంగా ఉన్నారు 100 రోజుల్లో హామీల అమలు జరగలేదు సెప్టెంబరు 18న తెలంగాణ భవన్ లో కీలక సమావేశం కొత్త పార్టీ ప్రక్షాళన, నాయకత్వ ...
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి – కేంద్రానికి వరద నివేదిక
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ తెలంగాణలో వరదలపై కేంద్రానికి నివేదిక పార్టీ పెద్దలతో సమావేశం కానున్న సీఎం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ...
రెజ్లర్ వినేశ్ ఫోగట్ నామినేషన్ దాఖలు
రెజ్లర్ వినేశ్ ఫోగట్ నామినేషన్ దాఖలు జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ బీజేపీ తరఫున కెప్టెన్ యోగేశ్ బైరాగీ పోటీ అక్టోబర్ 5న 90 అసెంబ్లీ స్థానాలకు ...
జూబ్లీహిల్స్ నివాసంలో పవన్ కళ్యాణ్, సీఎం రేవంత్ రెడ్డి భేటీ
పవన్ కళ్యాణ్, సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశం సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందించారు చెక్ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేత జూబ్లీహిల్స్ నివాసంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ...
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఎం. శంకర్ను సత్కరించిన పాకాల రామచందర్
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఎం. శంకర్కు పాకాల రామచందర్ సత్కారం నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఎం. శంకర్ హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ...