రాజకీయాలు
సీఎంకు ‘జెడ్’ కేటగిరి భద్రత
సీఎంకు ‘జెడ్’ కేటగిరి భద్రత ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి జరగడం కలవరానికి గురి ...
* ఓరాకిల్లో 2800 మంది ఉద్యోగులపై వేటు
* ఓరాకిల్లో 2800 మంది ఉద్యోగులపై వేటు న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఐటి కంపెనీ ఓరాకిల్ తమ సంస్థలో పని చేస్తోన్న 2800 మంది ఉద్యోగులపై వేటు వేస్తోంది. భారత్లోని తన ...
కేటీఆర్ కీలక నిర్ణయం.. కవిత లేఖాస్త్రం
కేటీఆర్ కీలక నిర్ణయం.. కవిత లేఖాస్త్రం హైదరాబాద్, ఆగస్టు 21: బీఆర్ఎస్ పార్టీలో అధిపత్యం కోసం జరుగుతున్న అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకొంది. ఇంకా చెప్పాలంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కుమారుడు ...
బిసి రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష…
బిసి రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష… పొనుగోటి రంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యాపేట… సూర్యాపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ...
న్యూఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి
న్యూఢిల్లీ, ఆగస్టు 20: న్యూఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరగడం కలకలం రేపింది. ఆమెపై ఒక దుండగుడు దాడికి యత్నించాడు. ఫిర్యాదుదారుడిలా వచ్చి సీఎంపై ఏకంగా దాడి చేశాడు. జన్ సున్వాయ్ కార్యక్రమంలో ...
_ఉపరాష్ట్రపతి ఎన్నిక: బి సుదర్శన్ రెడ్డి vs సీపీ రాధాకృష్ణన్.. చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్…_
*_ఉపరాష్ట్రపతి ఎన్నిక: బి సుదర్శన్ రెడ్డి vs సీపీ రాధాకృష్ణన్.. చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్…_* ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోటీ ఖాయమైంది. ఎన్నిక షురూ అయ్యింది. బీజేపీకి పోటీగా కాంగ్రెస్ కూటమి ...
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాదు*
*తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాదు* ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో నా మనిషే అంటే, ఎన్నో ఏళ్ల నుండి ప్రాణం పెట్టి పనిచేసిన పాత కార్యకర్తలు ఎక్కడికి పోవాలి బీజేపీ అధిష్టానం కూడా ...
_Telangana: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికపై బిగ్ అప్డేట్.._*
*_Telangana: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికపై బిగ్ అప్డేట్.._* తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. సెప్టెంబర్ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ...
అక్టోబర్ నెలాఖరులో ‘స్థానిక’ ఎన్నికలు!
అక్టోబర్ నెలాఖరులో ‘స్థానిక’ ఎన్నికలు! తెలంగాణ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే హైకోర్టు వచ్చే నెల 30 లోపు నిర్వహించాలని గడువు ...
వ్యోమగామి శుభాంశు శుక్లాకు ఢిల్లీలో ఘన స్వాగతం..!!
వ్యోమగామి శుభాంశు శుక్లాకు ఢిల్లీలో ఘన స్వాగతం..!! ఢిల్లీ: అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడు, ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర సైన్స్ అండ్ ...