రాజకీయాలు
సా.5 గంటకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం !
సా.5 గంటకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం ! ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. జీఎస్టీ రేషనలైజేషన్ అమల్లోకి రానున్న తరుణంలో ఈ అంశంపై ప్రధాని మోదీ ప్రజలకు ...
ఎస్.ఐ.ఆర్ నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ఎస్.ఐ.ఆర్ నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోరంజని ప్రతినిధి నిర్మల్ సెప్టెంబర్ 19 నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ...
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ.. ఆరుగురికి మళ్లీ నోటీసులు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ.. ఆరుగురికి మళ్లీ నోటీసులు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ ప్రారంభం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ...
వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధి పై దృష్టి సారించండి
వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధి పై దృష్టి సారించండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడింది ఎవరో ప్రజలు గమనిస్తున్నారు కుబీర్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 16 మొన్న జరిగిన బిజెపి కార్యకర్తల ప్రెస్ మీట్ ...
కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి
కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి ….కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి …..డిల్లీలో కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ...
ఐటిఆర్ దాఖలు గడువు నేటితో ముగింపు!
ఐటిఆర్ దాఖలు గడువు నేటితో ముగింపు! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:సెప్టెంబర్ 16 ఆదాయ పన్ను రిటర్నుల ఐటీఆర్,దాఖలు విషయం లో పన్ను చెల్లింపుదారు లకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఊరట ...
బండి సంజయ్పై కేటీఆర్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా
బండి సంజయ్పై కేటీఆర్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్కు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బిగ్ షాక్ ఇచ్చారు. ...
షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి: నిర్మలా సీతారామన్
షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి: నిర్మలా సీతారామన్ షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి: నిర్మలా సీతారామన్ దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు వివరాలకు సంబంధించిన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ...
తెలంగాణ విమోచన దినోత్సవంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ విమోచన దినోత్సవంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవ వేడుకలు ప్రత్యేక ఫొటో ప్రదర్శనను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గత ఐదేళ్లుగా కేంద్రమే వేడుకలు ...
అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే ప్రెస్ మీట్ లో బిజెపి నాయకులు
అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే ప్రెస్ మీట్ లో బిజెపి నాయకులు బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 14 నియోజకవర్గ అభివృధ్యే ధ్యేయం గా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే పవార్ ...