జాతీయ రాజకీయాలు

కేంద్రం రైతులకు రూ. 14 వేల కోట్ల నిధుల కేటాయింపు.

రైతులకు కేంద్రం భారీ నిధుల కేటాయింపు

కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 14 వేల కోట్ల నిధుల కేటాయింపు. డిజిటల్ అగ్రికల్చర్, క్రాప్ సైన్స్, లైవ్‌స్టాక్ హెల్త్ తదితర విభాగాలకు నిధులు. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్‌మెంట్ కోసం రూ. ...

సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్, వరద పరిస్థితులపై చర్చ

సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్: అప్రమత్తంగా ఉండాలని సూచన

ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఆరా ఖమ్మం జిల్లాలో భారీ నష్టం కేంద్రం తరఫున హెలీకాఫ్టర్ల ద్వారా సహాయం ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ సీఎం ...

వరదలో కొట్టుకొచ్చిన కారులో మృతదేహం లభ్యం

సూర్యాపేట జిల్లా కోదాడలో భారీ వర్షాలు, వాగులలో వరద ఉద్ధృతి. వైష్ణవి పాఠశాల సమీపంలో రెండు కార్లు, ఆటోలు వరదలో కొట్టుకుపోయాయి. ఒక కారులో మృతదేహం లభ్యమైందని స్థానికులు అధికారులకు సమాచారం. మృతుడు ...