జాతీయ రాజకీయాలు
సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి కన్నుమూత
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత 72 ఏళ్ల వయస్సులో ఢిల్లీని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సమయంలో మృతి కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం : సిపిఎం జాతీయ ...
అరికె పూడి గాంధీ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు
పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కసిగా స్పందించిన అరికె పూడి గాంధీ బాత్రూమ్ లలో డీలింగ్ చేస్తున్న వ్యక్తుల మాటలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విరోధం పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ...
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి – కేంద్రానికి వరద నివేదిక
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ తెలంగాణలో వరదలపై కేంద్రానికి నివేదిక పార్టీ పెద్దలతో సమావేశం కానున్న సీఎం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ...
రెజ్లర్ వినేశ్ ఫోగట్ నామినేషన్ దాఖలు
రెజ్లర్ వినేశ్ ఫోగట్ నామినేషన్ దాఖలు జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ బీజేపీ తరఫున కెప్టెన్ యోగేశ్ బైరాగీ పోటీ అక్టోబర్ 5న 90 అసెంబ్లీ స్థానాలకు ...
జూబ్లీహిల్స్ నివాసంలో పవన్ కళ్యాణ్, సీఎం రేవంత్ రెడ్డి భేటీ
పవన్ కళ్యాణ్, సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశం సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందించారు చెక్ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేత జూబ్లీహిల్స్ నివాసంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ...
తెలంగాణకు రేపు కేంద్ర బృందం రాక
తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు కేంద్ర బృందం రేపు రానుంది. ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ఇటీవల వరద ప్రభావిత ...
BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ
BRS నుండి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ...
మణిపూర్లో హింస: ఐదుగురు మృతి
కుకీ, మెయ్తెయి తెగల మధ్య తీవ్ర ఘర్షణ నంగ్చప్పీ గ్రామంలో ఒకరి హత్య, హింస చెలరేగింది రాకెట్ దాడులతో మరణాలు, నిరసనలు మణిపూర్లో కుకీ, మెయ్తెయి తెగల మధ్య హింస తిరిగి చెలరేగింది. ...
నేడు ఖమ్మంలో పర్యటించనున్న బీజేపీ నేతలు: కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించనున్నారు. 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో పరిస్థితులను పరిశీలించనున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పునరావాస ...
ఉత్తరప్రదేశ్ లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడం: ఐదుగురు మృతి, 24 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ లో లక్నోలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన. ఐదుగురు మృతిచెందారు, 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న ...