జాతీయ రాజకీయాలు
మహాత్మా గాంధీ జయంతి
ప్రతినిధి: ఎమ్4 న్యూస్ నేడు అక్టోబర్ 2న, భారత జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని జరుపుకుంటున్నాము. గాంధీ మహాత్ముని దేశానికి స్వాతంత్య్రాన్ని అందించడంలో చేసిన విశేష కృషి ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన ...
బీఆర్ఎస్పై సంచలన ఆరోపణలు చేసిన మైనంపల్లి హనుమంతరావు
మైనంపల్లి హనుమంతరావు కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు హరీష్ రావు, కేటీఆర్లపై నేరుగా హెచ్చరికలు మల్లన్న సాగర్ ముంపు బాధితులకు పరామర్శ సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ముంపు బాధితులను పరామర్శించిన ...
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ పై విమర్శలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసపెడుతోందని ఆరోపణలు హిమాచల్, కర్ణాటకలో అవినీతి, తెలంగాణలో హామీల అటకెక్కించడం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్పై తీవ్ర ...
: 14 రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం విడుదల
కేంద్ర ప్రభుత్వం 14 రాష్ట్రాలకు వరద నష్టం నிவారణ కోసం ₹5,858 కోట్ల NDRF విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్కు ₹1,036 కోట్ల సహాయం. తెలంగాణకు ₹416.80 కోట్ల నిధులు మంజూరు. మహారాష్ట్రకు అత్యధికంగా ...
: గాంధీ జయంతి 2024: మహాలయ అమావాస్య, పెద్దల పండుగకు గాంధీ జయంతి అడ్డంకి?
అక్టోబర్ 2న గాంధీ జయంతి, అదే రోజున మహాలయ అమావాస్య పడ్డ కారణంగా మాంసం, మద్యం విక్రయాలు నిలిచే అవకాశాలు. పౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ మాంసం విక్రయాలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. ...
గ్రామాభివృద్ధి లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు: కాగ్ హెచ్చరిక
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి గ్రామాభివృద్ధి కీలకం: CAG గిరీశ్ చంద్ర ముర్ము గ్రామ సభలు, స్థానిక సంస్థలకు తగిన గుర్తింపు లేనట్లే: కాగ్ గ్రామీణాభివృద్ధి లేకుండా సుస్థిరాభివృద్ధి సాధ్యం కాదని ...
సర్పంచ్ పదవికి వేలం పాట.. రూ.2 కోట్లకు బీజేపీ నేత ఏకగ్రీవం!!
పంజాబ్ లో సర్పంచ్ పదవి వేలం పాటలో ఏకంగా రూ.2 కోట్లకు బీజేపీ నాయకుడు విజయం. గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబరు 15న జరగనున్నాయి. కాంగ్రెస్ నేతలు దీన్ని బహిరంగ అవినీతి అని ...
ముకేశ్కు కలిసొచ్చిన మోడీ పాలన: ‘రిలయన్స్’కు స్వర్ణయుగం
గత 10 సంవత్సరాల్లో ముకేశ్ అంబానీ సంపద భారీగా పెరిగింది. 2015లో నికర విలువ రూ.1.75 లక్షల కోట్లు, నేడు రూ.9.7 లక్షల కోట్లు. ప్రపంచ సంపన్నుల జాబితాలో స్థానం. మోడీ ప్రభుత్వానికి ...
ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ, పార్టీ హైకమాండ్ ఫైర్
కూల్చివేతలపై రేవంత్ రెడ్డి చర్యలకు ఆగ్రహం హైకమాండ్ సూచనలను పట్టించుకోకపోవడంపై మందలింపు కేసీ వేణుగోపాల్ తో వెంటనే భేటీ ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ మరియు ...
జమ్మూ కశ్మీర్ లో నేడు చివరి దశ పోలింగ్
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడో మరియు చివరి దశ పోలింగ్ నేడు. 40 అసెంబ్లీ స్థానాలకు 39.18 లక్షల మంది ఓటర్లు 5,060 పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కు వినియోగం. 415 ...