జాతీయ రాజకీయాలు
రేపటి నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాలు..!!
రేపటి నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాలు..!! హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ సమావేశాలు రేపటినుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీకి కేంద్ర రక్షణ ...
హిమాచల్ ప్రదేశ్ సీఎంతో తెలంగాణ ఉప సీఎం భట్టి విక్రమార్క భేటీ!
హిమాచల్ ప్రదేశ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల పై చర్చ 100 మెగావాట్లకు పైగా ప్రాజెక్టులపై తెలంగాణ ఆసక్తి ఢిల్లీలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో భేటీ 400 మెగావాట్ల సెలి, 120 ...
రేపటినుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!
రేపటినుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు! మనోరంజని ప్రతినిధి న్యూ ఢిల్లీ :జనవరి 30 భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించను న్నారు. మొదటి ...
మహా కుంభమేళా.. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా!*
*మహా కుంభమేళా.. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా!* *కలం నిఘా :న్యూస్ ప్రతినిధి* న్యూ ఢిల్లీ:జనవరి 29 ఈరోజే ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం ఆచరించా లన్నది భక్తుల ఆరాటం. అందులోనూ సంగం ఘాట్కు ...
2029లో జగన్ను ఎదుర్కొనడం లోకేష్ వల్ల కాదు – అమిత్షా కీలక వ్యాఖ్యలు
జగన్కి ఇప్పటికీ 40% ఓటు బ్యాంకు ఉందని పేర్కొన్న అమిత్షా లోకేష్ నాయకత్వంలో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమని సూచన 2014-2019 మధ్య టీడీపీ తరహా పాలన ఇప్పుడూ కొనసాగితే కుదరదని స్వీట్ వార్నింగ్ ...
భారత జాలర్లపై శ్రీలంక నావికాదళం కాల్పులు – భారత్ ఆగ్రహం
శ్రీలంక సముద్రజలాల్లో చేపల వేటకు వెళ్లిన భారత జాలర్లపై కాల్పులు శ్రీలంక నావికాదళం చర్యపై భారత్ తీవ్ర ఆగ్రహం శత్రువులపై చేయాల్సిన విధంగా మిత్రదేశ పౌరులపై కాల్పులంటూ నిరసన దిల్లీలోని శ్రీలంక రాయబారిని ...
కుంటి గుర్రాలపై గుడ్డి జర్నలిజం రేస్ లో కొందరు జర్నలిస్టులు.
కుంటి గుర్రాలపై గుడ్డి జర్నలిజం రేస్ లో కొందరు జర్నలిస్టులు. మీడియా ప్రశ్నించేతత్వం మరిచింది…! మీడియా “నిజాలు-అబద్దాలుగా .., అబద్దాలు-నిజాలుగా”…..మారుస్తోంది…!? (Epuri Raja Ratnam) జర్నలిజం అంటే సమాజాన్ని సంస్కరించు కోవడం కోసం ...
: 72 లక్షల కోట్లు: కేంద్రానికి త్వరలో RBI బొనాంజా!
RBI త్వరలో కేంద్రానికి భారీ డివిడెండ్ ఇవ్వనుంది. రూ.1.5-2 లక్షల కోట్ల వరకు బదిలీ చేసే అవకాశాలు. డాలర్ల విక్రయం, పెట్టుబడులు, కరెన్సీ ప్రింటింగ్ ఆదాయ వనరులు. గతంలో రూ.2.10 లక్షల కోట్లు ...
ఇండోనేషియా అధ్యక్షుడిది భారతీయ డీఎన్ఏనా? ఆయన మాటలు వైరల్!
భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రబోవో సుబియాంతో రాజ్ఘాట్లో నివాళులర్పించిన సుబియాంతో “నాలో భారతీయ డీఎన్ఏ ఉంది” అన్న ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలు భారత-ఇండోనేషియా చారిత్రక సంబంధాలపై సుబియాంతో ప్రసంగం ...
వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్ అవార్డు: కేంద్రం ప్రకటించింది
కేంద్రం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. దేశానికి విశేష సేవలందించిన వెంకయ్యనాయుడికి ఈ అవార్డు. అవార్డును నేషనల్ అవార్డ్స్ ప్రదానం సమయంలో ప్రకటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం, మాజీ ఉపరాష్ట్రపతి ...