జాతీయ రాజకీయాలు
ఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై కేటీఆర్ సెటైర్
ఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై కేటీఆర్ సెటైర్ బీజేపీని మరోసారి గెలిపించారంటూ రాహుల్ గాంధీని ఎద్దేవా చేసిన బీఆర్ఎస్ నేత పాత వీడియోను పంచుకున్న కేటీఆర్.. వైరల్ గా మారిన ట్వీట్ అంతకంతకు ...
కేజ్రివాల్ ముందంజ – ఆప్ అధినేతకు స్వల్ప ఆధిక్యం
న్యూఢిల్లీలో 254 ఓట్లతో కేజ్రివాల్ ఆధిక్యం జంగిపురాలో మనీష్ సిసోడియాకు 1,800 ఓట్ల లీడ్ ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ...
ఢిల్లీ ఎన్నికల్లో ఫలితాల్లో దూసుకుపోతున్న బిజెపి?
ఢిల్లీ ఎన్నికల్లో ఫలితాల్లో దూసుకుపోతున్న బిజెపి? మనోరంజని ప్రతినిధి న్యూఢిల్లీ ఫిబ్రవరి 08 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల అనంత రం.. ఈవీఎంలను తెరిచి లెక్కింపు చేపడుతున్నారు.. ...
లోన్లు తీసుకున్న వారికి గుడ్న్యూస్ – వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ
రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ కొత్త రెపో రేటు 6.50% నుంచి 6.25% కి తగ్గింపు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ భారం తగ్గే అవకాశం ఆర్బీఐ గవర్నర్ ...
బీజేపీ నేతలతో కేటీఆర్ భేటీలు – రాజకీయ సస్పెన్స్ కి తెరలేపిన
M4News ప్రతినిధి 📍 హైదరాబాద్ | ఫిబ్రవరి 07, 2025 🔹 హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ – మంత్రులతో భేటీ 🔹 యూజీసీ బిల్లు, అభివృద్ధి పనుల చర్చ.. కానీ అసలు ...
కార్లున్నవారికి కేంద్రం గుడ్ న్యూస్! కొత్త టోల్ పాస్ ప్రవేశపెట్టే యోచన
M4News ప్రతినిధి 📍 న్యూఢిల్లీ | ఫిబ్రవరి 07 🔹 టోల్ చెల్లింపుల సమస్యకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీం 🔹 ఏటా ₹3,000, 15 ఏళ్లకు ₹30,000తో కొత్త టోల్ పాస్ ...
ఈసారి ఆప్ ఆధిపత్యానికి బిజెపి గండి?
ఈసారి ఆప్ ఆధిపత్యానికి బిజెపి గండి? మనోరంజని ప్రతినిది న్యూఢిల్లీ :ఫిబ్రవరి 05 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ...
BC Reservations | బీసీ కోటా ఓవర్ టు ఢిల్లీ.. 42 శాతం రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ సర్కార్..!!
BC Reservations | బీసీ కోటా ఓవర్ టు ఢిల్లీ.. 42 శాతం రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ సర్కార్..!! కేంద్రం ఆమోదిస్తేనే అమలు.. లేదంటే పార్టీ ...
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్ – త్వరలో సర్వే ప్రారంభం
🔹 హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 🔹 రైల్వే శాఖ ఫైనల్ లొకేషన్ సర్వే కోసం టెండర్లు పిలింపు 🔹 ఫిబ్రవరి 24లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచన ...
*3 ఏళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు: అశ్వినీ వైష్ణవ్*
*3 ఏళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు: అశ్వినీ వైష్ణవ్* 2025-26లో 2వేల జనరల్ కోచ్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడాది 100% ...