జాతీయ రాజకీయాలు

_PM Kisan: వీరికి అందని పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు.. కారణాలు ఏంటో తెలుసా.._*

*_PM Kisan: వీరికి అందని పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు.. కారణాలు ఏంటో తెలుసా.._* PM Kisan scheme: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎం ...

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!  హైదరాబాద్:ఆగస్టు 04 ఝార్ఖండ్ మాజీ ముఖ్య మంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు శిబూ సోరెన్ (81) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో కిడ్నీ ...

సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి వెంకయ్యనాయుడు

సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి వెంకయ్యనాయుడు

సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి వెంకయ్యనాయుడు హైదరాబాద్: భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. భారతదేశం ఏ దేశం మీద కావాలని దాడి చేయదని.. ...

ఎన్నికల సంఘం పిలుపు... ఢిల్లీకి కేటీఆర్ బృందం

ఎన్నికల సంఘం పిలుపు… ఢిల్లీకి కేటీఆర్ బృందం

ఎన్నికల సంఘం పిలుపు… ఢిల్లీకి కేటీఆర్ బృందం ఆగస్టు 5న ఈసీఐ సమావేశానికి హాజరుకానున్న బీఆర్ఎస్ కేటీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లనున్న ప్రతినిధి బృందం ఎన్నికల సంస్కరణలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై ...

పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ

పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ పీఎం కిసాన్ 20వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ...

రేపు వారణాసిలో మోడీ పర్యటన

రేపు వారణాసిలో మోడీ పర్యటన

రేపు వారణాసిలో మోడీ పర్యటన   ప్రధాని నరేంద్ర మోడీ రేపు వారణాసిలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రూ.2,200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే, 20వ ...

AUG 2న అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు

AUG 2న అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు

AUG 2న అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు పీఎం కిసాన్ యోజన 20వ విడత విడుదలకు సంబంధించి కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నిధులను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్టుగా ...

బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ

బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ

బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమించినట్లు ఆ ...

భారత్‌‌పై అమెరికా సుంకాల మోత

భారత్‌‌పై అమెరికా సుంకాల మోత

భారత్‌‌పై అమెరికా సుంకాల మోత భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి షాకిచ్చింది. మరోసారి భారత్‌పై అమెరికా అధిక సుంకాలను విధించింది. దాదాపు 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ...

మీరు మరో 20 ఏళ్లు అక్కడే కూర్చుంటారు! పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయిన అమిత్‌ షా

మీరు మరో 20 ఏళ్లు అక్కడే కూర్చుంటారు! పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయిన అమిత్‌ షా

మీరు మరో 20 ఏళ్లు అక్కడే కూర్చుంటారు! పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయిన అమిత్‌ షా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్ ...