జాతీయ రాజకీయాలు
బిజెపి క్రియాశీల సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 28 ప్రతి గ్రామంలో బిజెపి క్రియాశీలక సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి ...
: పొద్దుటూరులో అనాధ యాచకుడు మరణం: శవాన్ని గుర్తించాల్సిన అవసరం
స్థానిక పొద్దుటూరులో సిఎంఆర్ షాపింగ్ సమీపంలో యాచకుడు మరణించాడు. అనాధగా గుర్తించిన యాచకుడి శవాన్ని గుర్తించేందుకు సహాయం కోరుతున్నారు. సమాచారం అందించాలనుకుంటే, ఇవ్వబడిన ఫోన్ నంబరుకు సంప్రదించండి. స్థానిక పొద్దుటూరులో సిఎంఆర్ షాపింగ్ ...
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి అల్లోల.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 28 సారంగాపూర్: మండలంలోని చించోలి(బి)గ్రామానికి చెందిన రేని రాజు(32) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ...
దైవం ఉన్నాడా?
మనిషి మనసులో దైవం పట్ల ఉన్న సందేహాలు. దైవాన్ని అనుభవించాలనుకున్నప్పటికీ, అందుకు సరైన సమాధానం లభించని పరిస్థితులు. ఆధ్యాత్మిక శాస్త్రాల ద్వారా దైవాన్ని అర్థం చేసుకోవడం. భక్తి ద్వారా దైవానుభవం సాధన. ...
కుల గణనకు రెడీ..!! వచ్చే నెల 4 నుంచి ఇంటింటి సర్వే
నేడు హైదరాబాద్లో మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణ జిల్లా నుంచి సీపీవోతోపాటు ఐదుగురు ట్రెయినర్లకు పిలుపు 1400 మంది ఎమ్యూనేటర్ల నియామకానికి అవకాశం 150 కుటుంబాలకు ఒక ఎమ్యూనేటర్ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బంది ...
స్వచ్ఛ కాలనీ సమైక్య కార్యక్రమం 67 వారాలకు చేరుకుంది
జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమం ఆలయ పరిసరాల్లో శుభ్రత మరియు రోడ్లకు ఇరువైపుల రాళ్ళ తొలగింపు పిచ్చిమొక్కలు, మురుగు కాల్వల శుభ్రపరిచే కార్యక్రమం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి ...
వెనక బడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న మంత్రి సీతక్క సూచనలు
M4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్, అక్టోబర్ 27, 2024 హైదరాబాద్ ప్రజా భవనంలో ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ ...
మేడారం అడవుల్లో అటవీ విపత్తు ప్రాంతాన్ని పరిశీలించిన ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు
M4 న్యూస్, ములుగు, అక్టోబర్ 27, 2024 ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో ఇటీవల జరిగిన భారీ అటవీ విపత్తు ప్రదేశాన్ని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ...
రాజ్యసభ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసిన బాసర బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్
జిడ్డు సుభాష్ యాదవ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ను కలిశారు. అమావారి ప్రసాదంతో వారిని సత్కరించారు. బాసర అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించారు. బాసర బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్ ...
రాజమండ్రి నగర పాలక సంస్థ పనితీరు పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
రాజమండ్రి నగర పాలక సంస్థ పనితీరు పై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆందోళన ప్రభుత్వం చేత పట్టించుకోకపోవడం పై ప్రజల ఆగ్రహం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై ప్రజల నమ్మకం తగ్గింది రాజమండ్రి ...