జాతీయ రాజకీయాలు
భారీగా రెవెన్యూ శాఖలో బదిలీలు
మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలకు స్థానచలనం జరిగింది. ...
ప్రజావాణికి 60 ఫిర్యాదులు
M4 న్యూస్ తెలంగాణ బ్యూరో రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 28, 2024 జిల్లా కలెక్టర్ శశాంక, ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం, సమీకృత జిల్లా కార్యాలయాల ...
ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్, అక్టోబర్ 28, 2024 ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ...
హైకోర్టు ఆదేశాలతో విద్యార్థికి సర్టిఫికేట్ అందజేత
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర, అక్టోబర్ 28, 2024 తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం, బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో చదివిన సామల ఫణి ...
ఉద్యోగ-ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఉద్యోగ-ఉపాధ్యాయుల పెండింగ్ డిఏ-పిఆర్సీ-పెండింగ్ బిల్లులు విడుదలకు వినతి భైంసా మండల తహసీల్దార్ కార్యాలయంలో జరగిన కార్యక్రమం జిల్లా గౌరవ అధ్యక్షుడు మరియు నాయకులు పాల్గొన్నారు ఉద్యోగ-ఉపాధ్యాయుల పెండింగ్ డిఏ-పిఆర్సీ-పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల ...
ఆపదలో ఉన్న పాత్రికేయునికి సాయం చేయండి
ఏనుగంటి రామచందర్ గౌడ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు 15 రోజుల నుండి నిజామాబాద్ మనోరమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆర్థిక సహాయం కోసం సాయం చేయాలని కుటుంబం వేచిస్తోంది నిర్మల్ జిల్లా ...
పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోండి
పి. రాఘవెంధర్ రావు భైంసాలో ఎంఎల్సి ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి విద్యావేత్త తప్పనిసరిగా ఓటుగా నమోదు చేసుకోవాలని పిలుపు నవంబర్ 6 చివరి తేదీగా ప్రకటించారు భైంసాలో ఎంఎల్సి ఓటరు ...
ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి
నీటిలో ప్రమాదవశాత్తు పడి మర్రిపెద్ద లింగయ్య మృతి సారంగాపూర్ మండలం జౌళి గ్రామంలో విషాద ఘటన పిట్స్ రోగం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ...
బాల్కొండ ఖిల్లా పర్యాటక అభివృద్ధి – కొత్త చర్యలు చేపట్టిన అధికారులు
బాల్కొండ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళిక. 2025-26 వార్షిక ప్రణాళికలో పర్యాటక సదుపాయాల అభివృద్ధి పై చర్చ. మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం కింద పనుల ప్రారంభం. నిజామాబాద్ ...
రిజర్వేషన్ల అమలుకు సమగ్ర సర్వే చేపడుతున్నాం – బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్
రిజర్వేషన్ల అమలుకు బీసీ కమిషన్ సర్వే. జనాభా దామాషా ఆధారంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యం. నవంబర్ 13 లోపు అభిప్రాయాలు, వినతులు సమర్పణకు అవకాశం. రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుకు ...