జాతీయ రాజకీయాలు
దేశంలో ప్రతిపక్షం లేని రాష్ట్రాలు
మహారాష్ట్రలో ప్రతిపక్ష హోదా లేకుండా కొనసాగుతోంది ప్రతిపక్ష హోదా కోసం 10% సీట్లు గెలుచుకోవాల్సిన అవసరం 7 రాష్ట్రాలలో ప్రతిపక్షం లేని పరిస్థితి దేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ పనిచేస్తోంది. ...
ప్రజావ్యతిరేకత ఉన్నా ఓట్లే ఓట్లు – బీజేపీకి సుడికాలం !
ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ హర్యానా, మహారాష్ట్రలో ఘన విజయం సాధించింది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అనుకూలం కాకున్నా, బీజేపీ సీట్లు పెరిగాయి. మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయిన అజిత్ పవార్, అసెంబ్లీ ...
26న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో JMM నేతృత్వంలో కూటమి 56 స్థానాల్లో విజయం. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారం 26 నవంబర్ 2024న జరగనుంది. పశ్చిమ బెంగాల్ సీఎం ...
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ కాంగ్రెస్ నాయకులకు చురకలు: “ఒకే రాజ్యాంగం, అది అంబేద్కర్ రాసినది”. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అవమానించడానికి ప్రయత్నించిందని మోదీ ఆరోపణ. ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మలేదని మోదీ వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రజా ...
దేశంలోని 19 రాష్ట్రాల్లో NDA ప్రభావం: మిగతా 9 రాష్ట్రాల్లో విభిన్న పార్టీలు
NDA కూటమి దేశంలోని 28 రాష్ట్రాల్లో 19 చోట్ల అధికారంలో. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రభావం. మహారాష్ట్ర మహాయుతి విజయం నేపథ్యంలో NDA మ్యాప్ వైరల్. బీజేపీ ...
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం
పార్లమెంటు శీతాకాల సమావేశాలు 25న ప్రారంభం 20 డిసెంబరు వరకు కొనసాగనున్నాయి 24వ తేదీ ఆదివారం అఖిల పక్ష సమావేశం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజిజు ప్రకటించారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ...
జార్ఖండ్లో స్పష్టమైన ఆధిక్యత: అధికారం దిశగా ఇండియా కూటమి
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంలో. కాంగ్రెస్ కూటమి: 51 స్థానాలు. బీజేపీ కూటమి: 29 స్థానాలు. ఇతరులు: 1 స్థానములో నిలిచారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా ...
రాహుల్ గాంధీ రికార్డ్ బ్రేక్: వయనాడ్లో ప్రియాంక గాంధీ
వయనాడ్ ఎంపీ ఉపఎన్నికలో 3.72 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ 3.64 లక్షల మెజారిటీతో గతంలో గెలిచిన విషయం. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీకి ఆపై రికార్డ్ ...
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
ఈవీఎంల ట్యాంపరింగ్తో ఎన్డీఏ కూటమి గెలిచింది అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. “ఇది ప్రజాతీర్పు కాదు, అజిత్ పవార్, షిండే పై ప్రజల ఆగ్రహం ఉంది” అని రౌత్ అన్నారు. ...
మహారాష్ట్ర లో మహాయుతి హవా
మహాయుతి కూటమి 217 స్థానాల్లో ముందంజలో. బిజెపి 122 స్థానాల్లో సొంతంగా ఆధిక్యంలో. శివసేన (ఏక్ నాథ్ షిండే) 57 స్థానాల్లో ముందంజలో. ఎన్సీపీ (అజిత్ పవార్) 37 స్థానాల్లో ముందంజలో. కాంగ్రెస్ ...