జాతీయ రాజకీయాలు
సీఎం పదవిపై షిండే కీలక వ్యాఖ్యలు
“నాకు ఎలాంటి అసంతృప్తి లేదు” అని సీఎం షిండే తెలిపారు. “పోరాటం నా రక్తంలోనే ఉంది,” అన్నారు షిండే. “నేను సీఎంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు, సామాన్యుడిలా ప్రజల్లో తిరిగాను” అని చెప్పారు. “ప్రజలు ...
జల్ జీవన్ మిషన్ అమలుకు పూర్తిస్థాయి ప్రణాళిక: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం నుంచి అదనపు నిధుల మంజూరు అభ్యర్థన గత ప్రభుత్వంలో నాసిరకంగా అమలైన పనులపై విమర్శలు ప్రతి గ్రామానికి 24 గంటల తాగునీటి సరఫరా లక్ష్యం ప్రధానమంత్రి ...
ఓడిపోయినప్పుడు మాత్రమే నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతారా – సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు ఈవీఎంల స్థానంలో బ్యాలట్ పేపర్ వాడటాన్ని డిస్మిస్ చేసింది “ఓడినప్పుడు మాత్రమే ట్యాంపరింగ్ గురించి మాట్లాడడం” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రజాప్రయోజన వ్యాజ్యం కొట్టివేయబడింది సుప్రీంకోర్టు, ఈవీఎంల స్థానంలో బ్యాలట్ పేపర్ ...
హైకోర్టు మాగనూర్ ఫుడ్ పాయిజన్పై సీరియస్… అధికారులకు పిల్లలు లేరా ప్రశ్న
మాగనూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. సీజే జస్టిస్ అలోక్ అరాధే అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. భోజన పాయిజన్ వల్ల విద్యార్థులు చనిపోతే స్పందించరా? అని ప్రశ్నించారు. హైకోర్టు ...
ప్రధానీ మోదీతో భేటీ అయిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రధానిని కలసి, అభివృద్ధి నిధుల కోసం విజ్ఞప్తి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై పవార్ రామరావ్ పటేల్ వివరణ ...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రధాన అంశాలు
నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం రాజ్యసభలో “భారతీయ వాయుయాన్ విధేయక్ 2024” బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి అదానీ వ్యవహారంపై చర్చకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ...
మహారాష్ట్రలోనూ ప్రతిపక్ష నేత హోదా లేనట్లే!
మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేని పరిస్థితి 288 అసెంబ్లీ సీట్లలో కనీసం 29 సీట్లు కావాలి బీజేపీ కూటమికి అధిక సీట్లు, కాంగ్రెస్, శరద్ పవార్, ఉద్దవ్ ధాక్రే పార్టీలు ...
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిండే రాజీనామా
ఏక్నాథ్ సిండే రాజీనామా: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్కు లేఖ: రాజీనామా లేఖను గవర్నర్కు అందజేశారు. పదవీ విరమణపై చర్చలు: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర ...
మనది ప్రగతిశీల ప్రజాస్వామ్యం: రాష్ట్రప్రతి
రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము మన దేశం ప్రగతిశీల ప్రజాస్వామ్యమైనది అని ప్రకటించారు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన 75 వసంతాలు పూర్తి కావడం సందర్భంగా మైథిలి భాషలో రాజ్యాంగ ప్రతిని విడుదల. రాజ్యాంగం ...