జాతీయ రాజకీయాలు

కేంద్రంపై మండిపడ్డ మావోయిస్టులు.. మరో సంచలన నిర్ణయం

కేంద్రంపై మండిపడ్డ మావోయిస్టులు.. మరో సంచలన నిర్ణయం

కేంద్రంపై మండిపడ్డ మావోయిస్టులు.. మరో సంచలన నిర్ణయం రాయ్‌పూర్, అక్టోబర్ 21: దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ...

దేశవ్యాప్తంగా 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లు

దేశవ్యాప్తంగా 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లు

దేశవ్యాప్తంగా 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లు జాతీయ వైద్య కమిషన్ నుంచి 41 కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 20 (M4News): 2024–25 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 10,650 కొత్త ...

ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ను కలిశారు

ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ను కలిశారు

ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ను కలిశారు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఇటీవల ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ...

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు పెద్దపల్లి ఎంపీ

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు పెద్దపల్లి ఎంపీ మనోరంజని తెలుగు టైమ్ ప్రతినిధి అక్టోబర్ 07 పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు ...

జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు

జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు

జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు మనోరంజని తెలుగు టైమ్స్ – అక్టోబర్ 04, 2025 జాతీయ హైవే వినియోగదారులకు సౌకర్యం కల్పించేందుకు జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌హెచ్ఏఐ ...

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులను కలిసిన నిర్మల్ జిల్లా మాజీ జడ్పిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులను కలిసిన నిర్మల్ జిల్లా మాజీ జడ్పిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులను కలిసిన నిర్మల్ జిల్లా మాజీ జడ్పిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్ ప్రతినిధి నిర్మల్ జిల్లా వాసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రస్తుత ...

ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైలింగ్ గడువు 31 అక్టోబర్ 2025 వరకు పొడిగింపు

ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైలింగ్ గడువు 31 అక్టోబర్ 2025 వరకు పొడిగింపు

ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైలింగ్ గడువు 31 అక్టోబర్ 2025 వరకు పొడిగింపు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) హైకోర్టులు ఇచ్చిన తీర్పులు, అస్సెస్సీల విజ్ఞప్తులు మరియు వృత్తి నిపుణుల సూచనలను ...

ఇండియా, బ్రెజిల్ జాగ్రత్త: అమెరికా వాణిజ్య మంత్రి

ఇండియా, బ్రెజిల్ జాగ్రత్త: అమెరికా వాణిజ్య మంత్రి

ఇండియా, బ్రెజిల్ జాగ్రత్త: అమెరికా వాణిజ్య మంత్రి అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇండియా, బ్రెజిల్ దేశాలను హెచ్చరించారు. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, తమ ఉత్పత్తులను ...

తొక్కిసలాట ఘటన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి

తొక్కిసలాట ఘటన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి

తొక్కిసలాట ఘటన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి నటుడు దళపతి విజయ్ మీటింగ్లో తొక్కిసలాట ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన విషాదకరమైన ...

సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌ మీటింగ్‌లో తొక్కిసలాట.* *చిన్నారులతో సహా 31మంది మృతి!*

*బ్రేకింగ్ న్యూస్* *సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌ మీటింగ్‌లో తొక్కిసలాట.* *చిన్నారులతో సహా 31మంది మృతి!* తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేత, సినీ నటులు విజయ్‌.. ప్రచార ర్యాలీలో తొక్కిసలాట ...