జాతీయ రాజకీయాలు
బీజేపీ పెద్దల మదిలో మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ను ఆకర్షిస్తున్న కమలం పువ్వు? చిరంజీవి రాజకీయాల్లో తిరిగి ప్రవేశించే అవకాశాలపై ఆసక్తి. మెగా ఫ్యామిలీ చరిష్మాతో బీజేపీ సమీప బంధం. ప్రధాని మోదీతో చిరంజీవి సన్నిహిత దృశ్యాలు రాజకీయ వర్గాల్లో ...
మాజీ సీఎం కేజ్రీవాల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు తాజా అఫిడవిట్ ప్రకారం, కేజ్రీవాల్ ఆస్తుల విలువ రూ.1.73 కోట్లు బ్యాంకు సేవింగ్స్: రూ.2.96 లక్షలు, నగదు: రూ.50,000 స్థిరాస్తుల విలువ: రూ.1.7 ...
Delhi CM Atishi’s Assets Revealed Ahead of Elections
Atishi, Delhi CM candidate, declares assets worth ₹76,93,347 She has only 10 grams of gold and no personal vehicles Facing competition from Congress’s Alka ...
ఢిల్లీలో AICC ప్రధాన కార్యదర్శి నివాసంలో తెలంగాణ నేతల కీలక సమావేశం
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై చర్చ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యనేతల సమావేశం పార్టీ సంస్థాగత అంశాలపై నిర్ణయాలు తెలంగాణ ముఖ్యనేతలు ఢిల్లీలోని AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో ...
సముద్రపు పొదిలో అత్యాధునిక యుద్ధనౌకలు: ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం
ముంబై నేవల్ డాక్యార్డ్లో INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్షీర్ ప్రారంభం P15B డిస్ట్రాయర్, P17A స్టెల్త్ ఫ్రిగేట్, P75 జలాంతర్గామితో నావికాదళ శక్తి పెంపు ప్రధాని మోదీ: “భారత్ గ్లోబల్ ...
ఢిల్లీలో కాంగ్రెస్ కొత్త కేంద్ర కార్యాలయం ప్రారంభం
కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయం ప్రారంభం కార్యాలయానికి “ఇందిరా భవన్” అని నామకరణం కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేష్ ...
: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం: కేజ్రీవాల్, సిసోడియా విచారణకు హోం మంత్రిత్వ శాఖ అనుమతి
ఢిల్లీ ఎక్సైజ్ స్కాం కేసులో కేజ్రీవాల్, సిసోడియా విచారణ. హోం మంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతి ఇచ్చింది. PMLA కింద కేసు నమోదు, అక్రమాలు, అవినీతి ఆరోపణలు. ఈడీ కేజ్రీవాల్ను “కింగ్పిన్”గా పేర్కొంది. ...
కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన సంక్రాంతి వేడుకలు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. సంప్రదాయ సంబరాలతో నిర్వహించిన వేడుకలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో తన ...
సంక్రాంతి అంటేనే రైతుల పండుగ: కిషన్ రెడ్డి
సంక్రాంతి పండుగ కానుకగా ప్రధాని మోదీ పసుపు బోర్డును అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి రైతుల పండుగ అని చెప్పారు. ఢిల్లీలో తొలిసారిగా సంక్రాంతి వేడుకలు ...