జాతీయ రాజకీయాలు
ఛత్తీస్గఢ్ సుక్మాలో భారీ మావోయిస్టు డంపు వెలికితీత
సుక్మా జిల్లాలో పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాల ప్రత్యేక ఆపరేషన్ 203 కోబ్రా బెటాలియన్, 131 బెటాలియన్ CRPF జాయింట్ ఆపరేషన్లో ఆయుధాల స్వాధీనం 21 ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు (IEDలు), ...
ముగ్గురు ముఖ్యమంత్రులు రౌండ్ టేబుల్ చర్చకు సిద్ధం
👉 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫెర్నాండెజ్ రౌండ్ టేబుల్ చర్చకు ఆహ్వానం. 👉 అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు వంటి ...
నేడు ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ
జనవరి 22, 2025న ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఎన్నికల ప్రచార వ్యూహంపై బీజేపీ దృష్టి కీలక అంశాలపై చర్చ చేసే అవకాశం సమావేశం నుండి ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో ...
భారత్ కు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి?
భారత్ కు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:జనవరి 21 అమెరికా అధ్యక్ష బాధ్యత లను డోనల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరిం చారు. అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు విదేశీ ...
మావోయిస్టులు లేని భారత్ దిశగా ఇది కీలక అడుగు: అమిత్ షా
మావోయిస్టులు లేని భారత్ దిశగా ఇది కీలక అడుగు: అమిత్ షా ఒడిశా-ఛత్తీస్ గఢ్ బోర్డర్ లో భారీ ఎన్ కౌంటర్ మొత్తం 16 మంది మావోలు హతం దేశంలో నక్సలిజం లేకుండా ...
రేపే డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం.. భారత్ నుంచి ఎవరు..
రేపే డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం.. భారత్ నుంచి ఎవరు.. రేపు (జనవరి 20, 2025న) వాషింగ్టన్ డీసీలో జరగనున్న అమెరికా 47వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ...
_ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు..!!_
*_ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు..!!_* మనోరంజని ( ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్రంలోస్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు జరపాలని ప్రతిపాదనలు ...
నాసిరకం రోడ్లు నిర్మిస్తే నాన్ బెయిలబుల్ కేసు: నితిన్ గడ్కరీ
నాసిరకం రోడ్ల నిర్మాణంపై కఠిన చర్యలకు పిలుపు కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, రాయితీదారులు బాధ్యులుగా మారాల్సి ఉంటుంది నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ...
ఢిల్లీలో హరీష్ రావు – న్యాయనిపుణులతో చర్చలు
ఢిల్లీలో హరీష్ రావు – న్యాయనిపుణులతో చర్చలు బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు న్యాయనిపుణులతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. ఓ వైపు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన సమయంలో హరీష్ ...
దివిసీమను ఎన్నటికి మరచిపోలేను – హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దివిసీమ ఉప్పెన స్మృతులను గుర్తు చేశారు దత్తాత్రేయను, బుద్ధప్రసాద్ కుటుంబం చండీఘర్ రాజ్ భవన్లో కలిశారు దత్తాత్రేయ, మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలను గుర్తించి కొనియాడారు ...