జాతీయ రాజకీయాలు
గుజరాత్ శకటాన్ని చూసి మురిసిపోయిన ప్రధాని మోడీ
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొనడం గుజరాత్ శకటంలో వాద్నగర్, అటల్ వంతెన ప్రస్తావన గుజరాత్ అభివృద్ధి, సంస్కృతి, వారసత్వానికి ప్రతిబింబం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని ...
పవన్ కు ఢిల్లీ పిలుపు, కీలక ప్రతిపాదన- బీజేపీ మార్క్ గేమ్..!!
పవన్ కు ఢిల్లీ పిలుపు, కీలక ప్రతిపాదన- బీజేపీ మార్క్ గేమ్..!! రాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైంది. ఢిల్లీ కేంద్రంగా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ లో నెంబర్ టూ గా ఉన్న ...
విరిసిన తెలుగు పద్మాలు
2025 పద్మశ్రీ అవార్డుల జాబితా విడుదల. తెలంగాణ నుండి మందకృష్ణ మాదిగకు గౌరవం. ఏపీ నుండి నందమూరి బాలకృష్ణ సహా పలువురికి గుర్తింపు. ముగ్గురు విదేశీయులకూ పద్మశ్రీ అవార్డు. వంద ఏళ్ల స్వాతంత్ర్య ...
గవర్నర్ “ఎట్ హోమ్” రెసెప్షన్కు డీఎంకే బహిష్కారం
గవర్నర్ ఆర్.ఎన్. రవి “ఎట్ హోమ్” కార్యక్రమాన్ని డీఎంకే బహిష్కరించింది. గవర్నర్, డీఎంకే మధ్య “నీట్” సహా పలు అంశాలపై విభేదాలు. విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకంలో వివాదం. గవర్నర్ చర్యలకు నిరసనగా ఇతర ...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రసంగం సాయంత్రం 7 గంటల నుండి ఆకాశవాణి, దూరదర్శన్ అన్ని ఛానెళ్లలో ప్రసారం దూరదర్శన్ హిందీ, ఇంగ్లీష్లో ప్రసంగం తర్వాత ...
Tax Free Income: రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్.. కొత్త పన్ను స్లాబ్ ప్రకటించనుందా?
Tax Free Income: రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్.. కొత్త పన్ను స్లాబ్ ప్రకటించనుందా? Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్పై ...
*72లక్షల కోట్లు.. కేంద్రానికి త్వరలో RBI బొనాంజా!*
*72లక్షల కోట్లు.. కేంద్రానికి త్వరలో RBI బొనాంజా!* కేంద్ర ప్రభుత్వానికి RBI బంపర్ బొనాంజా ఇవ్వనుంది. అతి త్వరలోనే రూ.1.5-2 లక్షల కోట్ల వరకు బదిలీ చేయనుందని తెలిసింది. డాలర్ల విక్రయం, పెట్టుబడులు, ...
డోర్నకల్ పట్టణంలో డ్రై పోర్ట్: భవిష్యత్ అభివృద్ధి ప్రతిష్ఠాత్మక పథకం
డోర్నకల్ పట్టణంలో డ్రై పోర్ట్ ప్రతిపాదనకు కేంద్రం, రాష్ట్రం నుంచి అనుమతులు. రవాణా, పారిశ్రామిక రంగానికి డ్రై పోర్ట్ కీలకం. 60,000కు పైగా ఉద్యోగ అవకాశాలు, ప్రాంత యువతకు ప్రోత్సాహం. కిసాన్ పరివార్ ...
సైఫ్ అలీఖాన్పై దాడి: నిజమా..? రాజకీయ నాయకుల విమర్శలు హాట్ టాపిక్
సైఫ్పై దాడి జరగలేదనే అనుమానాలు. మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు. సుశాంత్ కేసులో బాలీవుడ్ నటుల ద్వంద్వ ధోరణిపై విమర్శలు. సైఫ్ అలీఖాన్పై దాడి ఘటనపై మహారాష్ట్ర మంత్రి నితేష్ ...
మూడు రాష్ట్రాలకు పెట్టుబడులే వేదికగా దావోస్
మూడు రాష్ట్రాలకు పెట్టుబడులే వేదికగా దావోస్ ఒకే వేదికపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:జనవరి 23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి ...