జాతీయ రాజకీయాలు
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ను కలిశారు
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ను కలిశారు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఇటీవల ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ...
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు పెద్దపల్లి ఎంపీ
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు పెద్దపల్లి ఎంపీ మనోరంజని తెలుగు టైమ్ ప్రతినిధి అక్టోబర్ 07 పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు ...
జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు
జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు మనోరంజని తెలుగు టైమ్స్ – అక్టోబర్ 04, 2025 జాతీయ హైవే వినియోగదారులకు సౌకర్యం కల్పించేందుకు జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ ...
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులను కలిసిన నిర్మల్ జిల్లా మాజీ జడ్పిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులను కలిసిన నిర్మల్ జిల్లా మాజీ జడ్పిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్ ప్రతినిధి నిర్మల్ జిల్లా వాసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రస్తుత ...
ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైలింగ్ గడువు 31 అక్టోబర్ 2025 వరకు పొడిగింపు
ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైలింగ్ గడువు 31 అక్టోబర్ 2025 వరకు పొడిగింపు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) హైకోర్టులు ఇచ్చిన తీర్పులు, అస్సెస్సీల విజ్ఞప్తులు మరియు వృత్తి నిపుణుల సూచనలను ...
ఇండియా, బ్రెజిల్ జాగ్రత్త: అమెరికా వాణిజ్య మంత్రి
ఇండియా, బ్రెజిల్ జాగ్రత్త: అమెరికా వాణిజ్య మంత్రి అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇండియా, బ్రెజిల్ దేశాలను హెచ్చరించారు. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, తమ ఉత్పత్తులను ...
తొక్కిసలాట ఘటన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి
తొక్కిసలాట ఘటన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి నటుడు దళపతి విజయ్ మీటింగ్లో తొక్కిసలాట ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన విషాదకరమైన ...
సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ మీటింగ్లో తొక్కిసలాట.* *చిన్నారులతో సహా 31మంది మృతి!*
*బ్రేకింగ్ న్యూస్* *సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ మీటింగ్లో తొక్కిసలాట.* *చిన్నారులతో సహా 31మంది మృతి!* తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ అధినేత, సినీ నటులు విజయ్.. ప్రచార ర్యాలీలో తొక్కిసలాట ...
చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి
చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెన్నై వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.00 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ...
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు.. NOC జారీకి ఛత్తీస్గఢ్ సీఎం అంగీకారం!
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు.. NOC జారీకి ఛత్తీస్గఢ్ సీఎం అంగీకారం! తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సోమవారం ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ను కలిసి, గోదావరిపై తెలంగాణ చేపట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ...