ఎన్నికలు
జమ్మూ, హర్యానా ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల
హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం. హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు 93 కౌంటింగ్ కేంద్రాలు. ఎగ్జిట్ పోల్స్ ...
మీర్పేట్లో ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి
మీర్పేట్ లో సోమవారం రోడ్డు ప్రమాదం లారీ ఢీకొట్టిన బైక్పై ఇద్దరు మృతి నందన వనం TKR కమాన్ వద్ద ప్రమాదం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హైదరాబాద్ మీర్పేట్ లో సోమవారం ...
గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సి బైంసా టౌన్ ఇంచార్జీగా కపిల్ సిందే, సహా ఇంచార్జీగా దిలీప్ బండారి నియామకం
బీజేపీ బైంసా టౌన్ ఇంచార్జీగా కపిల్ సిందే నియామకం. సహా ఇంచార్జీగా దిలీప్ బండారి నియమించు. జిల్లా ఇంచార్జ్ పడిపెళ్లి గంగాధర్ ప్రకటన విడుదల. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ...
హరియాణా, జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్కు ఆధిక్యం
హరియాణాలో కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు, బీజేపీకి నిరాశ జమ్మూ-కశ్మీర్లో త్రిశంకు పరిస్థితి, ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి పైచేయి హరియాణాలో 61.19% పోలింగ్, 8న ఓట్ల లెక్కింపు హరియాణా, జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ...
దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే
FY2024-25లో GSDP, GDP ఆధారంగా మహారాష్ట్ర అత్యంత సంపన్న రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 8వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచాయి. ...
హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
పోలింగ్ ప్రారంభం: హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల సంఖ్య: రాష్ట్రంలోని 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ సమయం: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ...
శుభవార్త.. రేపు రైతుల ఖాతాల్లోకి రూ.2,000..!!
పీఎం కిసాన్ పథకం 18వ విడత నిధుల విడుదల అర్హులైన రైతుల ఖాతాలకు రూ.2,000 నగదు జమ రైతులకు సాయంగా ఏడాదికి రూ.6,000 అందించే ప్రణాళిక రైతులు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్, ...
పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల
రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. 12,867 గ్రామ పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 82,04,518, మహిళలు 85,28,573, ఇతరులు 493 మంది. అత్యధికంగా నల్గొండలో ...
గ్రామాభివృద్ధి లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు: కాగ్ హెచ్చరిక
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి గ్రామాభివృద్ధి కీలకం: CAG గిరీశ్ చంద్ర ముర్ము గ్రామ సభలు, స్థానిక సంస్థలకు తగిన గుర్తింపు లేనట్లే: కాగ్ గ్రామీణాభివృద్ధి లేకుండా సుస్థిరాభివృద్ధి సాధ్యం కాదని ...
సర్పంచ్ పదవికి వేలం పాట.. రూ.2 కోట్లకు బీజేపీ నేత ఏకగ్రీవం!!
పంజాబ్ లో సర్పంచ్ పదవి వేలం పాటలో ఏకంగా రూ.2 కోట్లకు బీజేపీ నాయకుడు విజయం. గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబరు 15న జరగనున్నాయి. కాంగ్రెస్ నేతలు దీన్ని బహిరంగ అవినీతి అని ...