ఎన్నికలు
అయోధ్య ఎంపి అవధేష్ ప్రసాద్: యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
యుపిలో యోగి ప్రభుత్వం ఆటవిక పాలన బుల్డోజర్ వినియోగంపై సమాజ్వాది ఎంపి అవధేష్ ప్రసాద్ విమర్శలు మైనారిటీల ఆస్తుల ధ్వంసంపై ఆగ్రహం అయోధ్య సమాజ్వాది పార్టీ ఎంపి అవధేష్ ప్రసాద్ యుపి ...
మానవత దృక్పథంతో గొర్రెలు విరాళం.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా,: అక్టోబర్ 21 సారంగాపూర్: మండలంలోని రామ్ సింగ్ తండాలో గురువారం పిడుగుపడి 70 గొర్రెలు మృతిచెందాయి విషయం తెలుసుకున్న చుట్టుపక్క గ్రామలకు ...
రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు ధ్వజం
ముత్యాలమ్మ దేవాలయ విగ్రహం ధ్వంసం ఘటనపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు సమగ్ర విచారణ కోరుతూ డీజీపీకి విజ్ఞప్తి : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలోని ...
నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన గుర్ల గ్రామంలో డయేరియా బాధితులను పరామర్శిస్తారు. నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలో ...
కులగణనపై పబ్లిక్ అవగాహన కల్పించండి: బీసీ కమిషన్ సూచన
కులగణనపై బీసీ కమిషన్ కు మేధావుల సూచన సర్వేలో అడిగే ప్రశ్నలపై పబ్లిక్ అవగాహన సృష్టించాలని ప్రొఫెసర్లు, నేతలు అభిప్రాయాలు బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు కులగణన డేటా ప్రాముఖ్యత హైదరాబాద్లో జరిగిన ...
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి ఆలపాటి రాజేంద్రప్రసాద్. ఉభయగోదావరి జిల్లాల నుండి పేరా బత్తుల రాజశేఖర్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ...
హుజురాబాద్ నియోజకవర్గంలో BRS పార్టీ నిరసనలు
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు ఎకరానికి 15 వేల రుసుము అందించడానికి సంబంధించిన ఆరోపణలు. BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నిరసనల ...
మహారాష్ట్ర ఎన్నికల ప్రచార వ్యూహంపై ఏ.ఐ.సి.సి. పరిశీలకుల భేటి
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార వ్యూహంపై కాంగ్రెస్ నేతల సమీక్ష. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సహాయంతో సమావేశం. నవంబర్ లో జరిగే శాసనసభ ఎన్నికల కోసం వ్యూహాలు రూపొందించడం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార వ్యూహంపై ...
గంగపుత్రుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
M4 న్యూస్ (ప్రతినిధి) ఉట్నూర్: అక్టోబర్ 19 మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో చేప పిల్లలను అందజేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. శనివారం ...
కూరగాయల మార్కెట్ సముదాయానికి గుండా మల్లేష్ నామకరణం సమంజసమే: వడ్డేపల్లి రామచందర్
కూరగాయల మార్కెట్ సముదాయానికి గుండా మల్లేష్ నామకరణం సమంజసమే: వడ్డేపల్లి రామచందర్ M4 న్యూస్ (ప్రతినిధి) బెల్లంపల్లి: అక్టోబర్ 19 శనివారం, ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, షెడ్యూల్డ్ కులాల ...