ఎన్నికలు
కులగణనపై సర్కార్ నజర్.. స్పెషల్ ప్రశ్నలతో ప్రొఫార్మా..!!
ఎమ్మ్4 న్యూస్ (ప్రతినిధి) తెలంగాణ : అక్టోబర్ 23, 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కులగణన ప్రక్రియకు బీసీ కమిషన్, స్టేట్ ప్లానింగ్ బోర్డు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ...
: ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం: జీవన్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను నిరోధించే చట్టం గౌరవం జీవన్ రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆవేదన ఎమ్మెల్యేల చేరికలపై సందేహాలు : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేపట్టిన ...
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ వాయిదా
హైకోర్టు దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది. కేసును వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ పిటిషన్ దాఖలు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల ...
సింగరేణి కార్మికులకు భారీగా దీపావళి బోనస్
సింగరేణి కార్మికులకు రూ.358 కోట్ల పండుగ బోనస్ ప్రకటించబడింది. ప్రతి కార్మికుడికి అకౌంట్లో రూ.93,750 జమ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వార్తను వెల్లడించారు. : సింగరేణి కార్మికులకు దీపావళి ...
చింతలబోరీ గ్రామాన్ని సందర్శించిన ఎస్సై
బోథ్ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో రక్తదాన శిబిరం. చింతలబోరీ గ్రామంలో పులి సంచారం గురించి అప్రమత్తత. గ్రామస్తుల సన్మానం. ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంలో, ఎస్సై ...
మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి రాధోడ్ రామ్ నాథ్
రాధోడ్ రామ్ నాథ్ కు భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి. ఎడ్బిడ్ తాండా గ్రామానికి చెందిన సామాన్య గిరిజన యువకుడు. గురువారం భైంసా మార్కెట్ యార్డులో ప్రమాణం స్వీకారం. : నిర్మల్ ...
పట్టభద్రులు ఓటర్గా నమోదు చేసుకోవాలి
భైంసా పట్టణంలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం. నవంబర్ 6 వరకు ఓటరు నమోదు కొనసాగుతుంది. ఇంటింటి ప్రచారంలో కో-కన్వీనర్ బండారి దిలీప్, కాసరి ప్రవీణ్ పాల్గొనడం. భైంసా పట్టణంలో ...
బిగ్బాస్ గంగవ్వపై కేసు నమోదు
బిగ్బాస్ అభ్యర్థి గంగవ్వపై కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ కోసం తీసిన చిలక జోస్యం వీడియో కారణంగా ఆరోపణలు. వన్యప్రాణుల రక్షణ చట్టం ఉల్లంఘన కారణంగా కేసు నమోదైనది. బిగ్బాస్ అభ్యర్థి గంగవ్వ, ...
బాలికపై కాజీపేట సీఐ అత్యాచార యత్నం
M4న్యూస్ ప్రతినిధి* వరంగల్ జిల్లా: అక్టోబర్24 కంచే సేను మేస్తే అనే చందంగా ఉంది పోలీసుల వ్యవహారం వరంగల్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి బాలిక తో ఓ ...
తాగిన మైకంలో కన్న కూతుర్ని అమ్మేసింది
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం. తల్లి మైకంలో 10 నెలల చిన్నారిని రూ. లక్షకు విక్రయించింది. మైకం తీరిన తర్వాత పాపను అపహరించారని తల్లి పోలీసులకు ఫిర్యాదు. విచారణలో అసలు నిజం ...