ఎన్నికలు
మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ ఇక లేరు
మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ ఇక లేరు అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 26 డిసిసి అధ్యక్షునితోపాటు పలు ...
పట్టభద్రుల ఓటరు నమోదుకై విస్తృత ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు
నిర్మల్ పట్టణంలో బిజెపి నాయకులు పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ప్రచారం చేస్తున్నారు. MLC ఎన్నికలలో భాగంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. నమోదుకు చివరి తేదీ: నవంబర్ 6. నిర్మల్, అక్టోబర్ 25: ...
కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రోసీడింగ్ కాపీలు అందజేత
ఎల్వత్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 2 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీ అందజేత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో ప్రముఖుల సాక్ష్యం. తానుర్, అక్టోబర్ 25: ...
పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి
మాలేగాం ప్రాథమిక పాఠశాలలో ఆదర్శ గ్రంథాలయం ప్రారంభం మండల విద్యాధికారి ఆర్. విజయ్ కుమార్ పుస్తక పఠన ప్రాముఖ్యతపై వ్యాఖ్యలు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయంగా నిర్మల్ జిల్లా ...
: ఉపాధ్యాయులకు ఘన సన్మానం
తానూర్ మండలంలోని నందిగాం గ్రామంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయుడు ప్రశాంత్, బదిలీపై ఉన్న ఉపాధ్యాయుడు మారుతి. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాజి ...
: కుంటాల మండలంలో ఓటరు నమోదు కార్యక్రమం
కుంటాల మండలంలోని లింబా (బి) గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమం. ఎన్నికల కన్వీనర్ సాయి సూర్య వంశీ ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు. మహిళా పట్టభద్రులకు ప్రత్యేక అవగాహన అందించడం. ...
మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు సన్మానం
తానూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. మౌలా భైంసా మార్కెట్ కమిటీ సభ్యులుగా నియమితులైన అంబాదాస్ పవార్కు సన్మానం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలాధ్యక్షుడు హున్గూందే పూండ్లిక్ తదితరులు పాల్గొన్నారు. ...
: మాతృత్వ మరణాలు తగ్గించేందుకు చర్యలు – జిల్లా కలెక్టర్ ఆదేశాలు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాతృత్వ మరణాల నియంత్రణపై పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి హైరిస్క్ గర్భిణుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. గర్భిణీ మహిళలకు ...
-తండా వాసులు అప్రమత్తంగా ఉండాలి.
-తండా వాసులు అప్రమత్తంగా ఉండాలి. -పశువులు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తాం. -డిఎఫ్ఓ నాగిని బాను. ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 25 సారంగాపూర్: మండలంలోని ...
బిజెపి మహాధర్నా లో పాల్గొన్న మహిళ మోర్చా నాయకురాలు
ఎమ్4 న్యూస్ ( ప్రతినిది ) భైంసా : అక్టోబర్ 25 మూసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా లో బిజెపి సభ్యత్వ నమోదు ...