ఎన్నికలు
కుచ్చిలాపూర్ గ్రామంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభోత్సవం వాయిదా
కుచ్చిలాపూర్ గ్రామంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభోత్సవం వాయిదా బోథ్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రేమ ప్రకటనలో తెలియజేత త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని హామీ కుచ్చిలాపూర్ గ్రామంలో అక్టోబర్ 27న ...
నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు సరదాగా స్నానానికి వెళ్లి నదిలో ముగ్గురు యువకులు గల్లంతైన ...
ఆ భవనాలు కూల్చం: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన భవనాలను కూల్చమని స్పష్టం. నిర్మాణ వ్యర్థాలను తొలగించడంలో బిల్డర్లకు బాధ్యత. సర్వే నెంబర్లలో అవకతవకలకు పాల్పడిన భవనాలపై చర్యలు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అనుమతులు పొందిన ...
కేటీఆర్తో ఉన్నవారు మాతో టచ్లో ఉన్నారు.. కాంగ్రెస్లో చేరికలు ఉంటాయి
ప్రభుత్వంలో ఉండే ప్రాంతాల్లో పార్టీ బలోపేతం. జిల్లా అధ్యక్షుల నియామకం జాగ్రత్తగా నిర్ణయాలు. పాత, కొత్త నాయకుల కలయికతో పార్టీలో మార్పులు. టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ...
గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష ప్రజలపై పెరుగుతున్న పన్నుల భారం
గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్ ప్రభుత్వ ఆధిపత్యం, నిధుల అడ్డంకులు. అన్ని పంచాయతీ అధికారాలను ‘అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’కి మళ్లింపు. పంచాయతీల ఆదాయ వనరులు, అనుమతుల ఫీజులలో కోత. ప్రజలపై అధిక పన్నుల భారం, ...
: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అప్లికేషన్ అందజేత
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో తహసిల్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఓటు హక్కు కోసం దరఖాస్తులు అందజేయడం జరిగింది. పిఆర్టియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు ఇప్పటికే ...
డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి
2021లోపు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి మెడిసెమ్మె రాజు చెప్పారు. కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాల్ లతో కలిసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని జరిపాలని ...
పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కృష్ణవేణి హైస్కూల్ విద్యార్థులు
కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో చట్టం అమలులో వ్యక్తిగత భద్రతా అంశాలు, ర్యాంకులు, పిర్యాదులు నమోదు చేయడం వంటి విషయాలు నేర్చుకున్నారు. పోలీసు విభాగం విద్యార్థులకు ...
అధికార లాంచనాలతో పద్మశ్రీ కనక రాజు గారి అంత్యక్రియలు
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పద్మశ్రీ కనక రాజు గారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలను జాతీయ స్థాయిలో గుర్తింపునకు ...
కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ రగడ
కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ రగడ మంత్రి సీతక్కను కలిసిన నారాయణరావు పటేల్ వర్గీయులు ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 26 నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ కమిటీ ...