జీవనశైలి
ఆస్తి కోసం భార్య భర్త అంత్యక్రియలను అడ్డుకుంది
సునీల్ మరణం తర్వాత భార్య సంధ్య అంత్యక్రియలను అడ్డుకుంది. సునీల్, సంధ్య మధ్య వివాదాలు; వారు వేర్వేరుగా నివసిస్తున్నారు. ఆస్తి విషయంలో కుమారుడికి వాటా ఇవ్వాలని సంధ్య పట్టుబట్టింది. మంథని మండలం విలోచవరం ...
శైవ క్షేత్రంలో మహిళా అఘోరి దర్శనం, విస్తృత చర్చ
సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మహిళా అఘోరి దర్శనం సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ కాశీ, హిమాలయాల నుంచి వచ్చిన అఘోరులు తెలంగాణలో దర్శనం ఇవ్వడం సిద్దిపేట జిల్లాలోని ...
YOYO హోటల్ గదిలో విద్యార్థిని పై అత్యాచారం: షీ టీం రక్షణ చర్యలు
ఇన్స్టాగ్రామ్ పరిచయం ఆధారంగా విద్యార్థిని నిర్బంధించి 20 రోజుల పాటు అత్యాచారం. షీ టీం సకాలంలో స్పందించి బాధితురాలిని రక్షించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం. హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా ...
మంత్రి సీతక్కను కలిసిన పారాఅథ్లెట్ దీప్తి జీవాంజి
పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవాంజి మంత్రి సీతక్కతో కలిసిన దీప్తి శాట్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య సహా భేటీ మంత్రి సీతక్క సత్కరణ, ...
రోడ్డుపై హల్చల్ చేసిన రెండు తలల పాము
ముధోల్-విట్టొలి రహదారిపై రెండు తలల పాము హల్చల్ జంబుల సాయి ప్రసాద్ పామును కాపాడి అటవీ ప్రాంతంలో వదిలివేత గ్రామస్తులు యువకుడిని అభినందించారు ముధోల్ నుండి విట్టొలి వెళ్లే రహదారిపై ఆదివారం రెండు ...
తేలు విషం ధర 80 కోట్లు: అత్యంత విలువైన పదార్థం
తేలు విషం లీటర్ ధర 10 మిలియన్ డాలర్లు టర్కీలో రోజు 2 గ్రాముల విషం సేకరణ యాంటీబయాటిక్స్, కాస్మోటిక్స్ తయారీలో తేలు విషం వినియోగం తేలు విషం ప్రపంచంలో అత్యంత ఖరీదైన ...
: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : మంత్రి సీతక్క
గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో చిన్న సమస్యలను ప్రాముఖ్యతగా చూపడం ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రవర్తనపై సీతక్క ఆగ్రహం విద్యార్థులకు మంచి సేవలు అందించేందుకు టీచర్లు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలి నిర్లక్ష్యం ఉంటే ...
అర్ధరాత్రి రక్తదానం: ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవతా సేవ
కిమ్స్ హాస్పిటల్లో అత్యవసర రక్తదానం రోగి సమీక్షకు రక్తం అత్యవసరం వాడేకర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రక్తదానం వాడేకర్ చందు మానవతా సేవకు ముందుకొచ్చిన విధానం సమాజానికి చందు ప్రేరణగా నిలిచిన సంఘటన హైదరాబాద్లోని ...
ప్రకృతికి జలకళ శుభ సూచకం – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
చెరువుల అలుగులు పారుతుండటంపై ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. రైతుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వ్యాఖ్య. షాద్ నగర్ ఎమ్మెల్యే ...
: బైంసా లో గణనాథుడు తొలి దీక్షల ప్రారంభం
బైంసా లో గణనాథుడు తొలి దీక్షల ప్రారంభం హిందు ఉత్సవ సమితి అధ్యక్షులు పెండెపు కాశినాథ్ దీక్ష స్వీకరణ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి పూజలు పండితులు, ప్రముఖులు, వ్యాపారులు, వైద్యులు ...