జీవనశైలి
షాద్ నగర్ కాకతీయ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
షాద్ నగర్ కాకతీయ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల డైరెక్టర్ వంశీ కృష్ణ, బాలాత్రిపురసుందరి, ప్రధానోపాధ్యాయురాలు సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించారు. రంగారెడ్డి జిల్లా ...
గణపతి బొమ్మ గీసిన చిన్నోడు: ఇర్ల మణికంఠ
ఇర్ల మణికంఠ అనే నాలుగవ తరగతి విద్యార్థి వినాయక చవితి సందర్భంగా గణపతి బొమ్మ గీసినాడు. ఇతనికి డ్రాయింగ్ పట్ల చాలా ఆసక్తి ఉన్నట్లు వెల్లడించాడు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఇర్ల మణికంఠను ...
దేశ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనది: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలకు గుర్తింపు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉపాధ్యాయుల ముఖ్యతపై వ్యాఖ్యలు. ప్రభుత్వ పాఠశాలలలో సౌకర్యాలు మెరుగు పరచడం, ఉత్తమ ...
వ్యక్తిని మహోన్నతుడిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉపాధ్యాయులు విద్యార్థులను సమాజంలో గొప్ప స్థాయికి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ముఖ్య మాటలు. విద్యార్థులకు ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంత ముఖ్యమో ...
ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. భైంసా ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ. వైద్యులు సమయపాలన పాటించాలని, వైద్య సౌకర్యాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని ...
వేదం తప్పొవం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
బైంసా పట్టణంలోని వేదం తప్పొవం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థులు తమ గురువుల ఇంటికి వెళ్లి, పాదపూజ చేసిన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సేవలు, నిబద్ధతకు ...
నడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు – విజయవాడలో హృదయనాభి దృశ్యాలు
విజయవాడలో వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి చిట్టినగర్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై మృతదేహంగా తేలాడు మృతదేహాన్ని నడుములోతు నీటిలో తరలించడం కొడుకు మృతదేహం తరలించబడుతున్న సమయంలో తల్లి రోదనలు విజయవాడలో ...
మేడారం అడవుల్లో సుడిగాలుల ధాటికి వేల చెట్లు నేలమట్టం
ములుగు జిల్లాలో సుడిగాలుల ప్రభావం మేడారం-తాడ్వాయి అడవుల్లో 15 కిలోమీటర్ల మేర చెట్లు నేలకొరిగాయి గంటకు 90KM వేగంతో గాలులు వీచినట్లు అంచనా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు ములుగు ...
ఉత్తర కొరియాలో వరదల విపత్తు: 30 మందికి మరణశిక్ష
ఉత్తర కొరియాలో భారీ వర్షాలు, వరదల వల్ల విపత్తు. విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా 30 ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష. కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన మరోసారి బయటపడింది. : ఉత్తర ...
తెలుగు రాష్ట్రాలకు నారా భువనేశ్వరి 2 కోట్ల విరాళం
నారా భువనేశ్వరి తెలుగు రాష్ట్రాలకు 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున రెండు రాష్ట్రాల సీఎంల సహాయనిధులకు కోటి చొప్పున విరాళం అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక ...