ఆరోగ్యం
ప్రధమ చికిత్స వైద్యుల స్వచ్ఛంద సేవా సంఘం ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరం
పెగడపల్లి మండలంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరం నిర్వహణ 100 మందికి డయాబెటిక్ మరియు బిపి పరీక్షలు పాజిటివ్ వచ్చిన వారిని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ వైద్యుల అవగాహన కార్యక్రమం ...
బర్త్డే వేడుకలతో జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం: రోగుల ఆగ్రహం
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బాధల పట్ల నిర్లక్ష్యం రోగిని భుజాలపై మోసుకెళ్లిన భర్త: స్ట్రెచర్ కూడా అందుబాటులో లేదు ఆసుపత్రిలో బర్త్డే వేడుకల హడావుడి ఆరోగ్యశాఖ మంత్రి, కలెక్టర్ను ప్రజల ...
: జర్నలిస్టులు ప్రజాహిత కార్యక్రమాలు బాధ్యతగా నిర్వహించాలి
భీమదేవరపల్లిలో మెగా వైద్య శిబిరం డబ్ల్యూజేఐ, రెడ్ క్రాస్, మెడికవర్ ఆసుపత్రి సంయుక్త భాగస్వామ్యం 200 మందికి పైగా ఉచిత వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలపై పిలుపు జర్నలిస్టుల పాత్రను ...
10వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్: ప్రైవేటు ఆస్పత్రుల అల్టిమేటం
ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు హెచ్చరిక. తెలంగాణ ప్రభుత్వంపై రూ. 1000 కోట్ల బకాయిలు పెండింగ్. సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 10 నుంచి సేవలు బంద్. తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ...
విజయవాడలో అరుదైన ఎంఏఎస్ వ్యాధికి తొలి శస్త్రచికిత్స
మెగా అయోటిక్ సిండ్రోమ్ (ఎంఏఎస్) అనే అరుదైన వ్యాధికి విజయవాడలో శస్త్రచికిత్స గుండె రక్త సరఫరా ముఖ్యమైన అయోటా ఉబ్బడం కారణం రాష్ట్రంలో ఇదే తొలి శస్త్రచికిత్స ఏలూరుకు చెందిన రోగికి విజయవంతమైన ...
ఏపీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.500 కోట్లు మంజూరు
ఏపీ ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు నెట్వర్క్ ఆస్పత్రులతో వైద్య ఆరోగ్య శాఖ సమావేశం ఏప్రిల్ 1, 2025 నుంచి బీమా పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఆసుపత్రుల బకాయిల చెల్లింపులపై ఒత్తిడి ...
ప్రపంచాన్ని వణికించిన వైరస్లు ఇవే
hMPV కలవరం: కరోనాకు తర్వాత ఇప్పుడు hMPV వైరస్ భారత్ను కలవరపెడుతోంది. మునుపటి మహమ్మారులు: గతంలో ప్రపంచాన్ని వణికించిన రోటా వైరస్, మీజిల్స్, ఎబోలా వంటి వైరస్లు. ప్రభావం ఇంకా కొనసాగుతోందా?: కొన్ని ...