ఆరోగ్యం
మంగనూరు, గౌరారంలో క్షయ నిర్ధారణ ప్రత్యేక శిబిరాలు విజయవంతం
ప్రత్యేక శిబిరాల ద్వారా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందించిన వైద్యులు నాగర్ కర్నూల్ జిల్లా: టీబి (క్షయ) వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “క్షయ ముక్త్ భారత్ 100 రోజుల ...
వైద్యశాస్త్రంలో అద్భుతం: మోచేతిపై పురుషాంగం అభివృద్ధి
అరుదైన వైద్య చికిత్స హైదరాబాద్లో విజయవంతం. చిన్నప్పటి సున్తీ సమస్య కారణంగా పురుషాంగం కోల్పోయిన సోమాలియా యువకుడికి వైద్య చైతన్యం. మోచేతిపై పురుషాంగాన్ని అభివృద్ధి చేసి, శస్త్రచికిత్స ద్వారా అమర్చిన వైద్యులు. ...
పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..? స్టూడెంట్స్ సూసైడ్స్పై సర్కారుకు ఎంపీ డీకే. అరుణ సూటి ప్రశ్న
🔹 మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు 🔹 షాద్నగర్లో స్కూల్పై నుంచి దూకిన నీరజ్, బాలానగర్ గురుకులంలో ఉరిసుకున్న 10వ తరగతి విద్యార్థిని ఆరాధ్య 🔹 ఈ ఘటనలపై ఎంపీ ...
మానవత్వం పరిమళించిన షకీల్ – చిన్నారి కోసం రూ.50 వేలు సహాయం
M4News ప్రతినిధి 📍 మహబూబాబాద్ | ఫిబ్రవరి 07, 2025 🔹 పసిబిడ్డ చికిత్స కోసం మహ్మద్ షకీల్ మానవత్వంతో స్పందించి రూ.50 వేలు సహాయం 🔹 మతసామరస్యానికి చిరునామాగా మారిన మార్వాడీ ...
పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తున్న మరణ రోగం! 40 లక్షల కోళ్ల మృతి.. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్!
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమపై వైరస్ ప్రభావం. 40 లక్షలకుపైగా కోళ్లు అనారోగ్య సూచనలేకుండానే మృతి. H5N1 బర్డ్ ఫ్లూ అనుమానాలు, అధికారిక నిర్ధారణ లేదు. కోడిగుడ్ల, చికెన్ ధరల పెరుగుదలపై ...
108 అంబులెన్స్లో మహిళ ప్రసవం
తానూర్ మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన శివానికి పురిటి నొప్పులు 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించే క్రమంలో బోల్సా గ్రామ సమీపంలో ప్రసవం ఈఎంటీ మొయినుద్దీన్, పైలెట్ సోన్బా సకాలంలో సేవలు అందించడంతో ...
ఈ నెల 12న నాగర్ కర్నూలులో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం
ఫిబ్రవరి 12 బుధవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఉచిత కంటి పరీక్షా శిబిరం నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ క్యాటరాక్ట్ ఉన్న వారికి ...
కుష్టు వ్యాధి నివారణ పై విద్యార్థులకు అవగాహన సదస్సు
సిరికొండలో కుష్టు వ్యాధి పై అవగాహన సదస్సు డాక్టర్ అరవింద్ నిర్వహించిన జాతీయ నులి పురుగు నివారణ పై కార్యక్రమం కుష్టు వ్యాధి గుర్తింపు, నివారణ మార్గాలు పాఠశాల విద్యార్థులకు వివరించారు ఫిబ్రవరి ...
హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ. సారంగాపూర్ మండలంలోని వంజర్ గ్రామంలో ఈ కార్యక్రమం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ శివకుమార్ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామస్తులకు ఉచితంగా ...
క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఆరోగ్యకరమైన జీవనశైలి, ముందస్తు నిర్ధారణతో క్యాన్సర్ నివారణ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రభుత్వ ఆరోగ్య పథకాల ప్రాముఖ్యత ప్రజలకు మెరుగైన వైద్య ...