టెలివిజన్
హైకోర్టు ఆదేశాలతో విద్యార్థికి సర్టిఫికేట్ అందజేత
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర, అక్టోబర్ 28, 2024 తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం, బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో చదివిన సామల ఫణి ...
సర్పంచ్: ‘సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేస్తే 2 కోట్లు ఇస్తా!!’
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) అలంపూర్, అక్టోబర్ 28, 2024 జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామపంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్గా తనను ఎన్నుకుంటే, ఒకేసారి 2 కోట్లు ఇస్తానని ఒక వ్యక్తి ప్రకటించాడు. ఈ ...
ఉద్యోగ-ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఉద్యోగ-ఉపాధ్యాయుల పెండింగ్ డిఏ-పిఆర్సీ-పెండింగ్ బిల్లులు విడుదలకు వినతి భైంసా మండల తహసీల్దార్ కార్యాలయంలో జరగిన కార్యక్రమం జిల్లా గౌరవ అధ్యక్షుడు మరియు నాయకులు పాల్గొన్నారు ఉద్యోగ-ఉపాధ్యాయుల పెండింగ్ డిఏ-పిఆర్సీ-పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల ...
పదవి విరమణ పొందిన పోస్ట్ మెన్ గాజుల బుమన్నను బీజేపీ జిల్లా ప్రతినిధులు సన్మానించారు
40 ఏళ్ల సేవల అనంతరం గాజుల బుమన్న పదవీవిరమణ బీజేపీ ప్రతినిధుల ద్వారా శాలువాతో సన్మానం బుమన్న అంకితభావంతో ప్రజలకందించిన సేవలు ప్రశంసనీయం అర్ముర్ పోస్ట్ మెన్ గాజుల బుమన్న 40 ఏళ్ల ...
ఇక ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు?
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు హైదరాబాద్లో హోమ్ డెలివరీ సేవలు ప్రారంభం 31 ప్రాంతాల నుంచి డెలివరీ, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ...
దీపావళి ఐదు రోజుల పండుగ – ప్రతి రోజుకి ప్రత్యేకత
దీపావళి ఐదు రోజులపాటు జరుపుకునే పండుగ ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సంప్రదాయాలు నువ్వుల నూనెతో తలస్నానం చేసే ప్రత్యేకత దీపావళి పండుగ ఐదు రోజులపాటు భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగలో ...
39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు❓*
*39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు❓* *కలం నిఘా :న్యూస్ ప్రతినిధి* హైదరాబాద్ :అక్టోబర్ 27 తెలంగాణ బెటాలియన్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనలు చర్చనీయాం శంగా మారాయి. రాష్ట్రవ్యా ప్తంగా ...
రోజుకు రూ.50 పెట్టి రూ.35 లక్షలు పొందొచ్చు
భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి గ్రామీణ ప్రజల కోసం ప్రత్యేక పథకం. రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే 80 ఏళ్ల వయసులో రూ.35 లక్షల రాబడి. ఈ పథకంలో 19-59 సంవత్సరాల వయసున్న ...
పోస్టాఫీస్ లో పేదల డబ్బు మాయం
పెద్దపల్లి జిల్లాలో పోస్టాఫీసు మోసం నకిలీ పాస్ పుస్తకాలతో లక్షల రూపాయల మోసం ఖాతాదారులు ఆందోళనకు దిగారు పెద్దపల్లి జిల్లాలో, పోస్టాఫీసులో పేదల డబ్బు నకిలీ పాస్ పుస్తకాలతో మాయం అయిన ...
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
మోరపాక.దావీద్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ కాలనికి చెందిన మోరపాక.దావీద్ ...