టెలివిజన్
గూగుల్ పే ద్వారా రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం
గూగుల్ పే ద్వారా రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందుబాటులో. గోల్డ్ లోన్ కోసం ముత్తూట్ ఫైనాన్స్తో జట్టు కట్టిన గూగుల్. 170 మిలియన్ల ఫేక్ రివ్యూలను AI సాయంతో తొలగించినట్లు ...
: టీ20 ప్రపంచ కప్: భారత అమ్మాయిలు అదిరిపోయే ఆరంభం ఇస్తారా?
టీ20 ప్రపంచ కప్లో భారత్-న్యూజిలాండ్ తొలి మ్యాచ్. హర్మన్ప్రీత్ సేన తొలి పోరులో శుభారంభం చేయాలనే లక్ష్యంతో. గ్రూప్-ఏలో సెమీస్ చేరాలంటే కీలకమైన మ్యాచ్. భారత మహిళల జట్టు ఈ రోజు రాత్రి ...
హైదరాబాద్ – గోవా కొత్త రైలు: వారానికి రెండు సర్వీసులు
హైదరాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు ప్రారంభం. వారానికి రెండు రోజులు సేవలు: సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో, గోవా నుంచి గురు, శనివారాల్లో. స్లీపర్ క్లాస్ నుంచి ఫస్ట్ ఏసీ వరకు ...
శుభవార్త.. రేపు రైతుల ఖాతాల్లోకి రూ.2,000..!!
పీఎం కిసాన్ పథకం 18వ విడత నిధుల విడుదల అర్హులైన రైతుల ఖాతాలకు రూ.2,000 నగదు జమ రైతులకు సాయంగా ఏడాదికి రూ.6,000 అందించే ప్రణాళిక రైతులు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్, ...
మాస్టర్ జానీకి మద్యంతర బెయిల్ మంజూరు
డ్యాన్స్ మాస్టర్ జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు. ఫోక్సో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జానీ. జాతీయ అవార్డును స్వీకరించేందుకు బెయిల్ దరఖాస్తు. రంగా రెడ్డి జిల్లా కోర్టు 5 రోజుల పాటు ...
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు
మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు ఈడీ నోటీసులు జారీ. హెచ్సిఏకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నోటీసులు. 2020-2023 మధ్య నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ...
గ్రూపు 4 ఫలితాల విడుదల కోసం గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన అభ్యర్థులు
గ్రూపు 4 ఫైనల్ ఫలితాల విడుదల కోసం అభ్యర్థుల నిరసన. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పటికీ ఫలితాలు విడుదల చేయని పట్ల అభ్యర్థుల ఆందోళన. గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో నిరసన చేసి, ...
: భైంసా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
భైంసాలో బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు మున్నూరు కాపు మిత్ర మండలి స్వాగతం, సత్కారం గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద బతుకమ్మ ఉత్సవంలో ఎమ్మెల్యే పండుగ శుభాకాంక్షలు భైంసా ...
వానాకాలంలో వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
వానాకాలంలో వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలి 500 రూపాయల బోనస్ ప్రకటించడం ...
రూ.2000 నోట్లపై కీలక అప్డేట్: ప్రజల వద్ద ఇంకా రూ.7,117 కోట్లు
హైదరాబాద్: అక్టోబర్ 02 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ఇచ్చిన కీలక ప్రకటనలో, ₹2000 నోట్లలో 98% చెలామణీకి తిరిగి వచ్చాయని తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నాటికి, ప్రజల ...