టెలివిజన్
మంత్రిపై పరువు నష్టం కేసు: నేడు విచారణకు నాగార్జున
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు హీరో నాగార్జున మంగళవారం కోర్టులో హాజరు నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు కోర్టు సాక్షుల వాంగ్మూలం కోరింది తెలంగాణ మంత్రి కొండా ...
ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్: నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు దరఖాస్తు గడువు: ఈనెల 31 ఇంటర్ పాసైన విద్యార్థులు అర్హులు గతంలో అప్లై చేసుకున్నవారు రెన్యువల్ చేసుకోవచ్చు ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ విద్యార్థులు: 59,355 మంది ...
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కాత్యాయనీ దేవి అవతారంలో 6వ రోజు శరన నవరాత్రి ఉత్సవాలు
బాసరలో శరన నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు కాత్యాయనీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం భక్తుల పుణ్య స్నానాలు, పూజ కార్యక్రమాల నిర్వహణ మల్లె పుష్పార్చన, రవ్వ కేసరి నైవేద్యం బాసర శ్రీ ...
బిగ్బాస్ సీజన్-8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!
బిగ్బాస్ సీజన్-8లో 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఆదిత్య ఓం మరియు నైనిక మిడ్ వీక్ ఎలిమినేషన్లో బయటకు వెళ్లారు. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హరితేజ, ...
శరన నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి “స్కందమాతా” దర్శనం
బాసర క్షేత్రంలో అమ్మవారు స్కందమాతా రూపంలో భక్తులకు దర్శనం విశేష అర్చనలు, పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పణ గోదావరిలో పుణ్యస్నానాలు, క్యూలైన్లలో భక్తులు ఆలయ ఛైర్మెన్ శరత్ పాఠక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ...
వైభవంగా గంగానీళ్ల జాతర … ఉదయం నుండి భక్తుల తాకిడి.
వైభవంగా గంగానీళ్ల జాతర … ఉదయం నుండి భక్తుల తాకిడి. “అమ్మవారిని దర్శించుకున్న బిజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి” నిర్మల్ జిల్లా – సారంగపూర్ : మండలంలోని ఆడెల్లి మహాపోచమ్మ జాతర ...
కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీని నిలబెట్టుకుందా?: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనలో కాంగ్రెస్పై విమర్శలు తెలంగాణలో రుణమాఫీ హామీపై ప్రశ్నలు మహా వికాస్ అఘాడీ కూటమిని ఓడించాలని పిలుపు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ రుణమాఫీ హామీపై ...
తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడు హంస వాహన సేవ
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా శనివారం ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగింపు మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం రాత్రి 7 నుండి 9 గంటల వరకు ...
విజయవాడ తూర్పు బైపాస్ కు గ్రీన్ సిగ్నల్
కేంద్రం ఏపీలో 9 ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసింది. విజయవాడ తూర్పు బైపాస్ 50 కిలోమీటర్ల మేర నిర్మించబడుతుంది. బైపాస్ నిర్మాణానికి రూ. 2,716 కోట్ల మంజూరు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇది విజయవంతమైన ...
హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని ఓదార్చిన శివాజీ రాజా మరియు ఏడిద రా
శివాజీ రాజా మరియు ఏడిద రా రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తమ సానుభూతిని తెలిపారు. హీరో రాజేంద్ర ప్రసాద్ తోని అనుభవాలను పంచుకున్నారు. హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని ...