టెలివిజన్
Morning Top 9 News – Today’s Highlights
Morning Top 9 News – Today’s Highlights 1️⃣ TG కేబినెట్ సబ్కమిటీకి కులగణన నివేదిక అందజేత 2️⃣ రేపు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం 3️⃣ తెలంగాణలో ఈనెల 15లోపు ...
ఈరోజు ఉదయం ముఖ్య వార్తలు
📍హైదరాబాద్లో రూ.85 వేలు దాటిన 10 గ్రాముల పసిడి ధర బంగారం ధరలు మరింత పెరిగాయి. 10 గ్రాముల ధర రూ.85,000 దాటింది. 📍జనవరిలో రూ.1.96 లక్షల కోట్లకు చేరిన GST వసూళ్లు ...
Temperature: మొదలైన ఉక్కపోత.. ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు..!
Temperature: మొదలైన ఉక్కపోత.. ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు..! Temperature : వాయు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్(Global warming) కారణంగా భూమి వేడెక్కుతోంది. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇక సీజన్లు కూడా ...
టుడే హెడ్లైన్స్ (ఫిబ్రవరి 1, 2025)
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే లెక్కలు చెబుతాం – రేవంత్ 🔥 ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ – కేసీఆర్ 🔥 ఢిల్లీ ఎన్నికలకు BJP తరపున రేపు చంద్రబాబు ప్రచారం 🔥 ...
జియో డేటా ప్లాన్స్ వ్యాలిడిటీ కుదింపు
జియో రూ.69, రూ.139 ప్లాన్ల వ్యాలిడిటీ తగ్గింపు యూజర్ బేస్ ప్లాన్ల వెసులుబాటు తొలగింపు ఇప్పుడు ఈ ప్లాన్ల వ్యాలిడిటీ కేవలం 7 రోజులు మాత్రమే జియో తన రూ.69, రూ.139 డేటా ...
నేడు ప్రజాపథకాలపై సమీక్షించనున్న CM రేవంత్ రెడ్డి
హైదరాబాద్ రోడ్డు ప్రమాదం: రాజేంద్రనగర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. నాగోబా జాతర ప్రారంభం: నేటి నుంచి ప్రారంభమైన నాగోబా జాతరకు గిరిజనులు భారీగా తరలివచ్చే అవకాశం. కైలాస మానససరోవర్ ...
CM Revanth Reddy to Review Public Welfare Schemes Today
Rajendranagar accident claims three lives. Nagoba Jatara begins; tribal communities to gather. Kailash Mansarovar Yatra resumes in summer. Four-storey building collapses in Delhi; one ...
పలు రాష్ట్రాలకు ఐఎండీ వాతావరణ హెచ్చరిక
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో చలిగాలుల సూచన యూపీ, బీహార్, ఒడిశా సహా రాష్ట్రాల్లో పొగమంచు ముప్పు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఐఎండీ వాతావరణ హెచ్చరికలు ...