టెలివిజన్

#MorningNews #Top9News #Telangana #Chandrababu #Tirumala

Morning Top 9 News – Today’s Highlights

Morning Top 9 News – Today’s Highlights 1️⃣ TG కేబినెట్ సబ్‌కమిటీకి కులగణన నివేదిక అందజేత 2️⃣ రేపు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం 3️⃣ తెలంగాణలో ఈనెల 15లోపు ...

#MorningNews #BreakingNews #M4News

ఈరోజు ఉదయం ముఖ్య వార్తలు

📍హైదరాబాద్‌లో రూ.85 వేలు దాటిన 10 గ్రాముల పసిడి ధర బంగారం ధరలు మరింత పెరిగాయి. 10 గ్రాముల ధర రూ.85,000 దాటింది. 📍జనవరిలో రూ.1.96 లక్షల కోట్లకు చేరిన GST వసూళ్లు ...

Temperature: మొదలైన ఉక్కపోత.. ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు..!

Temperature: మొదలైన ఉక్కపోత.. ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు..!

Temperature: మొదలైన ఉక్కపోత.. ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు..! Temperature : వాయు కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌(Global warming) కారణంగా భూమి వేడెక్కుతోంది. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇక సీజన్‌లు కూడా ...

పిల్లల స్మార్ట్‌ఫోన్ వినియోగంపై ASER నివేదిక

తల్లిదండ్రులు జరా జాగ్రత్త! పిల్లల సెల్‌ఫోన్ వినియోగంపై తాజా నివేదిక

🔹 14-16 ఏళ్లలో 82.2% మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లను ఆపరేట్ చేయగలరు. 🔹 76% మంది పిల్లలు సోషల్ మీడియా కోసం ఫోన్లు వాడుతున్నారు. 🔹 విద్యా ప్రయోజనాల కోసం 57% మాత్రమే ...

టుడే హెడ్‌లైన్స్ (ఫిబ్రవరి 1, 2025)

టుడే హెడ్‌లైన్స్ (ఫిబ్రవరి 1, 2025)

కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే లెక్కలు చెబుతాం – రేవంత్‌ 🔥 ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ – కేసీఆర్‌ 🔥 ఢిల్లీ ఎన్నికలకు BJP తరపున రేపు చంద్రబాబు ప్రచారం 🔥 ...

జియో డేటా ప్లాన్స్‌ వ్యాలిడిటీ కుదింపు

జియో డేటా ప్లాన్స్‌ వ్యాలిడిటీ కుదింపు

జియో రూ.69, రూ.139 ప్లాన్ల వ్యాలిడిటీ తగ్గింపు యూజర్‌ బేస్‌ ప్లాన్ల వెసులుబాటు తొలగింపు ఇప్పుడు ఈ ప్లాన్ల వ్యాలిడిటీ కేవలం 7 రోజులు మాత్రమే జియో తన రూ.69, రూ.139 డేటా ...

స్మార్ట్‌ఫోన్‌లో సోషల్ మీడియా ఉపయోగిస్తున్న విద్యార్థులు

విద్యార్థుల్లో సోషల్ మీడియా వ్యసనం పెరుగుతోంది: అధ్యయనం

82% విద్యార్థులు సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నట్లు పరిశోధనలో వెల్లడింపు 14 ఏళ్ల విద్యార్థుల్లో 79%, 15 ఏళ్ల వయసులో 82%, 16 ఏళ్లలో 82.5% మంది అధికంగా సోషల్ మీడియా వాడకం ...

ప్రజాపథకాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

నేడు ప్రజాపథకాలపై సమీక్షించనున్న CM రేవంత్ రెడ్డి

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం: రాజేంద్రనగర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. నాగోబా జాతర ప్రారంభం: నేటి నుంచి ప్రారంభమైన నాగోబా జాతరకు గిరిజనులు భారీగా తరలివచ్చే అవకాశం. కైలాస మానససరోవర్ ...

CM Revanth Reddy discussing public welfare schemes

CM Revanth Reddy to Review Public Welfare Schemes Today

Rajendranagar accident claims three lives. Nagoba Jatara begins; tribal communities to gather. Kailash Mansarovar Yatra resumes in summer. Four-storey building collapses in Delhi; one ...

IMD Weather Alert for Indian States

పలు రాష్ట్రాలకు ఐఎండీ వాతావరణ హెచ్చరిక

హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లో చలిగాలుల సూచన యూపీ, బీహార్, ఒడిశా సహా రాష్ట్రాల్లో పొగమంచు ముప్పు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఐఎండీ వాతావరణ హెచ్చరికలు ...