టెలివిజన్
కశ్మీర్ లో మరోసారి పంజా విసిరిన ఉగ్రవాదులు
హైదరాబాద్, అక్టోబర్ 21: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ఆదివారం అర్ధరాత్రి మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. గండేర్బల్ జిల్లాలో గగంగీర్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఒక ప్రైవేట్ ...
జగదంబ అమ్మవారిని దర్శించుకున్న బిజెపి నాయకులు
బిజెపి నాయకులు జగదంబ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంతు సేవాలాల్, సంతు శ్రీ రామారావు మహారాజు సమాధిని సందర్శించారు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన బాబులాల్ ...
: కుల గణన సర్వేలో 60 ప్రశ్నలు..!!
తెలంగాణలో కుల గణన సర్వే నవంబర్ మొదట వారంలో ప్రారంభం. 60 ప్రశ్నలతో కూడిన ప్రొఫార్మా సిద్దం, 90 వేల మంది సిబ్బంది అవసరం. సర్వే సమగ్రతకు నేషనల్ సెన్సెస్ రీసెర్చ్ విధానాన్ని ...
తెలంగాణ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్?*
*తెలంగాణ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్?* ఎమ్4న్యూస్ ( ప్రతినిధి ) అక్టోబర్ 19 హైదరాబాద్:అక్టోబర్ 19 ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నా యి. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతు ...
ACC ఎమర్జింగ్ ఆసియా కప్-2024: శనివారం ఉత్కంఠభరిత మ్యాచ్ – భారత్ vs పాకిస్థాన్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) మస్కట్: అక్టోబర్ 18, 2024 ACC ఎమర్జింగ్ ఆసియా కప్-2024లో శనివారం ఇండియా-A జట్టు మరియు పాకిస్థాన్-A జట్టు మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు మస్కట్లోని ...
నూతన పరిశ్రమల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
నూతన పరిశ్రమల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం పారదర్శకంగా అనుమతుల జారీ TS-iPASS ద్వారా చేయాలని సూచన పీఎం విశ్వకర్మ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న కలెక్టర్ నూతన ...
: రాష్ట్రస్థాయి సైన్సు డ్రామా పోటీలలో బహుమతి పొందిన బైంసా వికాస్ హైస్కూల్
హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయీ సైన్స్ డ్రామా పోటీలలో విజయం. బైంసా వికాస్ హైస్కూల్ కన్సోలేషన్ బహుమతి పొందింది. విద్యార్థుల ప్రతిభను గుర్తించిన ప్రిన్సిపల్ గాంధారి రాజన్న. రాష్ట్రస్థాయీ ఎస్సిఈఆర్టి ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ...
రిలయన్స్, ఎయిర్టెల్కు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్: ఇక సిమ్ లేకుండానే కాల్స్!
‘డైరెక్ట్ టు డివైజ్’ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 08, 2024 గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వియాసత్తో కలిసి బీఎస్ఎన్ఎల్ కొత్త సేవలను అందుబాటులోకి ...
ముఖ్యాంశాలు:
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్: మంత్రివర్యుడు కేటీఆర్ నేడు మూసీ నదిపై నిర్వహించనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మౌలిక భద్రతా చర్యలపై చర్చించనున్నారు. హైడ్రా నిర్ణయం: ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా ...
రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్: మారనున్న రిజర్వేషన్ టికెట్ బుకింగ్ రూల్స్
భారతీయ రైల్వే రిజర్వేషన్ టికెట్ బుకింగ్ విధానంలో మార్పులు. ప్రస్తుతం 120 రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం, నవంబర్ 1నుంచి 60 రోజులకు తగ్గింపు. ఈ మార్పులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ...