టెలివిజన్
కోమరం భీమ్కు నివాళి: నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు
కొమరం భీమ్ జయంతి సందర్బంగా నివాళులర్పింపు భీమ్ పోరాట స్ఫూర్తి ఉద్యమంలో భీమ్ యొక్క కృషి నిర్మల్ జిల్లా కేంద్రంలోని చైన్ గేట్ ప్రాంతంలో, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ...
కామన్ పల్లి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గ్రామ కమిటీ ఎన్నిక
మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం మాల-నేతకాని ఉప కులాల సమావేశం జనుగురూ లచ్చన్న మునిగేల శ్రీనివాస్ అధ్యక్షతన కామన్ పల్లి గ్రామ పంచాయతీలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ వర్గీకరణ ...
ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్, అక్టోబర్ 22, 2024: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ్మ బొజ్జు పటేల్ గారిపై ఉద్దేశపూర్వకంగా ...
రోడ్డెక్కిన పోలీస్ భార్యలు
వరంగల్ జిల్లా, అక్టోబర్ 22, 2024: పోలీసులు ప్రజల శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, రాజకీయ నాయకుల ఆస్తులకు రక్షణ కల్పిస్తుంటే, వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. వరంగల్ జిల్లా మామునూరు ...
వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున
అనంతపురం, అక్టోబర్ 22, 2024: అనంతపురంలో నిన్న రాత్రి భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. పండమేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో సాంకేతిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఈ విపరీత పరిస్థితుల్లో సినీ ...
హన్ నది తరహాలో మూసీ నది అభివృద్ధి
మూసీ నది పునరుజ్జీవనానికి హన్ నది మోడల్ సియోల్ లో మంత్రుల బృందం పర్యటన చుంగేచాన్ తీరాన్ని పరిశీలన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం ...
తెలంగాణలో రెండో రోజు గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రెండో రోజు 31,383 మంది అభ్యర్థులు హాజరు పరీక్షా సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్షకు ఆలస్యంగా రాకూడదని అధికారులు ...
: ములుగు జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దుతా: మంత్రి సీతక్క
ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్న సంకల్పం. మేడారం అభివృద్ధి, ఇందిరమ్మ ఇల్లు, ఫారెస్ట్ క్లియరెన్స్కు ...
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్ : అక్టోబర్ 21 రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో ...
పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఆడే గజేందర్
5 లక్షల రూపాయలతో సి సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ. పిప్పిరి గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. కార్యక్రమానికి మాజీ జడ్పీటిసి, ఎంపీటీసీ, మండల నాయకులు హాజరైనారు. : ఆదిలాబాద్ జిల్లా ...