టెలివిజన్
న్యాయవాదులు జర్నలిస్టులుగా పనిచేయడం సుప్రీంకోర్టు అనుమతించదు
M4 న్యూస్ (ప్రతినిధి), ఢిల్లీ : అక్టోబర్ 22 సుప్రీంకోర్టు న్యాయవాదులు జర్నలిస్టులుగా పనిచేయడాన్ని తప్పుపట్టింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం, ఇతర వృత్తుల్లో ...
నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్ : అక్టోబర్ 22 పలు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రూ. 3.20 కోట్లతో నూతన BT రోడ్డు నిర్మాణం ప్రారంభం ...
కుమ్రం భీం జయంతి నేడు
ఆదివాసీ నాయకుడు కుమ్రం భీం జయంతి గిరిజన ఉనికి కోసం పోరాటం గోండుల భూస్వామ్యానికి దారి తెరిపించిన పోరాటం కుమ్రం భీం, తెలంగాణలో గిరిజనులకు స్వతంత్రం కోసం పోరాడిన మహానాయకుడు. 22 అక్టోబర్ ...
ఉస్మానియా యూనివర్సిటీ లో కొమరం భీమ్ 123వ జయంతి వేడుకలు
ఉస్మానియా యూనివర్సిటీ లో 123వ కొమరం భీమ్ జయంతి జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొమరం భీమ్ పోరాటం యొక్క ప్రాముఖ్యతపై ప్రసంగం. ఆదివాసుల అభివృద్ధి కోసం ...
20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికి పోయిన మున్సిపల్ కమిషనర్
మున్సిపల్ కమిషనర్ కందికట్ల ఆదిశేషు అరెస్టు 20 వేలు లంచం డిమాండ్ 2023 కాంట్రాక్ట్ పనులకు సంబంధిత ఘటనం ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన వనపర్తి జిల్లా మున్సిపల్ కమిషనర్ కందికట్ల ...
ఝరి (బి) గ్రామంలో ఘనంగా 123వ. కొమురం భీమ్ జయంతి వేడుకలు
కొమురం భీమ్ 123వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన వీరుని గుర్తించిన గ్రామస్తులు ప్రత్యేక పూజలు, చిత్రపటానికి పూలమాలలు నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని ఝరి (బి) ...
ఆర్థిక అక్షరాస్యతో అభివృద్ధి
తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్థిక అవగాహన సదస్సు బీమా పథకాల గురించి వివరించిన బ్యాంకు మేనేజర్ గ్రామీణ ప్రజలలో ఆర్థిక అక్షరాస్యత పెంపు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, నాబార్డ్ సహకారంతో, బోథ్ ...
సోయా కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి: ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
ముధోల్ ఎమ్మెల్యే సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం క్వింటాలుకు రూ.4890 మద్దతు ధరతో కొనుగోలు చేయడం ప్రకటించారు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బాసరలో ...
తెలంగాణలో మూడు రోజుల పాటు వానలే వానలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి అనంతపురం జిల్లా ముంపుకు గురైంది వాతావరణ శాఖ రెండు రోజులు వర్షాల హెచ్చరిక తెలుగు రాష్ట్రాలు అక్టోబర్ 3వ వారంలో భారీ వర్షాలతో బాధపడుతున్నాయి. ...
డిగ్రీ కళాశాల ప్రారంభం: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్, అక్టోబర్ 22 ముధోల్ మండలంలో మంగళవారం కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ...